అమెరికాలో 31వ జిల్లా టెక్సాస్ నుంచి వాలెంటీనా గోమెజ్ పోటీ చేస్తున్నారు. ఈమె ఒక నినాదంతో బరిలోకి దిగారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ నినాదం టెక్సాస్ ను ముస్లింలు వదిలి పోవాలి. పైగా పవిత్ర ఖురాన్ ప్రతిని దగ్ధం...
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్...
ఉత్తరాఖండ్లోనని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్కు రోప్వేలో వెళ్లే అవకాశం సాకారం కానుంది. ఈ క్షేత్రాన్ని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే సందర్శించొచ్చు. ఈ సమయంలోనే ఏటా 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ను...
అన్ని మతాలను గౌరవిస్తానని సీజేఐ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహానికి చెందిన వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ఖజురహో ఆలయ సమూహంలో ఉన్న జవారి...
‘వశిష్ఠ వాక్యం’ అని మన తెలుగులో ఒక జాతీయం ఉంది. తిరుగులేని నిర్ణయం అనే అర్థంలో దాన్ని వాడుతుంటారు. వశిష్ఠుడు అనగానే మనకు విశ్వామిత్రుడూ గుర్తొస్తాడు. వశిష్ఠుడు స్వతహాగా మహర్షి అయితే విశ్వామిత్రుడు గాధేయుడిగా క్షత్రియ వంశంలో జన్మించి పట్టుదల, తపోబలంతో...
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని , పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ప్రతి దశ లోనూ అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం...
హైందవ జీవనవిధానంలో భగవంతునిపట్ల భక్తి, ఉద్యమ రూపానికి తీసుకెళ్లిన వారెందరో ఉన్నారు. తమ రచనలతో, పాటతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. జీవితం ఎందుకు అంటే భగవద్దర్శనం కోసం అని తపించి భగవదాన్వేషణలో జీవిత మంతా గడపగల...
ఇన్నాళ్లూ ఆపరేషన్ సిందూర్లో తమ పౌరులపై భారత్ దాడి చేసిందని పాక్ చెబుతున్నవన్నీ కట్టుకథలే అని తేలిపోతోంది. తాజాగా లష్కరే తయ్యిబా-LET టాప్ కమాండర్ ఒకరు ఈవిషయాన్ని అంగీకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిలో లష్కరే కమాండర్ ఖాసిమ్...