News

News

అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ ఈవో తనిఖీలు

టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింగాల్ అన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న...
News

చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం

చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA ఆమోదం తెలిపింది. మాన్సూన్ విరామం అనంతరం ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. యాత్రలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం...
News

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..

దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్-DUSU ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం-ABVP సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా-NSUI కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. ‘‘ఓట్...
News

విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులు అర్చకుల ఆత్మీయ సమావేశం

సమరసత సేవా ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అర్చకత్వంలో శిక్షణ పొందిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల అర్చకుల ఆత్మీయ సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి...
News

స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి సెప్టెంబర్ 20, 21, 2025 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ...
News

సంభాల్ లో అక్రమ మసీదులు, మదర్సాల కూల్చివేత, కేసులు నమోదు

సంభాల్ యంత్రాంగం అక్రమ, చట్టవిరుద్ధ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపింది. మసీదు, మదర్సా, చివరికి ఊరి చెరువులను కూడా కబ్జా చేసిన వారిపై కేసులను నమోదు చేయడం ప్రారంభించింది. మదర్సాలు, మసీదులను సంరక్షించే వారు ఈ ఆక్రమణలను మరింత సులభతరం చేశారన్న...
ArticlesNews

పితృ తర్పణాలకు ప్రసిద్ధి.. ఈ ఏడు ప్రముఖ ప్రాంతాలు

ప్రస్తుతం దేశంలోని హిందువులు తమ పెద్దలకు తలచుకుని వారికి తర్పణాలు అందించే పితృపక్షం రోజులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21న అమావాస్యతో ఇవి ముగియనున్నాయి. పితృ పక్షం చివరి రోజున చాలామంది తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. దేశం నలుమూలలా పిండ...
News

ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు ..

హల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్‌ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ...
1 629 630 631 632 633 3,090
Page 631 of 3090