అవును.. ఆ ఉగ్రదాడుల వెనక మసూద్ : జైషే టాప్ కమాండర్
భారత పార్లమెంట్పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబయి మారణకాండ వెనుక జైషే అధినేత మసూద్ అజర్ హస్తం ఉందని ఆ సంస్థ టాప్ కమాండర్ అంగీకరించాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇటీవల ఆ సంస్థకు చెందిన...







