ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత
మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...







