శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు చర్యలు: టీటీడీ ఈవో
తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో మరింత విస్తరించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోందని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య...







