News

ArticlesNews

ఫిబ్రవరి 5 : పాకిస్థాన్ ద్వంద్వ నీతికి పరాకాష్ట

జమ్మూ కాశ్మీర్ ప్రజలతో తాము “ఏకతాటిపై నిలిచామని” చాటిచెప్పడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్ “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం” ఘనంగా జరుపుకుంటుంది. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, అక్టోబర్ 22, 1947న పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం (PoK)...
News

పద్మనాభ గిరి ప్రదక్షిణతో ఆరోగ్యం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయ క్షేత్రపాలకుడు పద్మనాభ స్వామి గిరి ప్రదక్షిణతోసర్వ రోగాలు తొలగి... ఆరోగ్యం సిద్ధిస్తుందని గ్రామ పెద్దలు బొంగు దొరబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అన్నుపురం వద్ద పద్మనాభ స్వామి గిరి ముఖద్వారం వద్ద ప్రదక్షిణ...
News

మేడారంలో ప్లాస్టిక్ విముక్త ఉద్యమం నడిపిన ఏబీవీపీ

సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో వనవాసి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (ఎస్ ఎఫ్ డి),...
News

సింధు జలాలపై తగ్గేదే లేదు : భారత్‌

సింధు నది జలాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు భారత్‌ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై ఇప్పటికే స్వతంత్ర నిపుణుడితో పరిశీలన ప్రక్రియ కొనసాగుతుండగా ఆర్బిట్రేషన్‌ కోర్టు విచారణ కోరడం పాకిస్థాన్‌ చేసిన...
News

పాక్‌లో “ధురంధర్‌”ల హవా.. పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..

పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హవా కొనసాగుతోంది. భారత వ్యతిరేకులు ఎక్కడ ఉన్న వెతికి వెంటాడి వేటాడి మట్టపెట్టుడుతున్నారు. అజ్ఞాత ‘‘ధురంధర్‌లు’’ పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులు, భారత్‌కు వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్న వ్యక్తులను లేపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, 26 మందిని బలితీసుకున్న...
News

ముంబైలో “100 ఏళ్ళ సంఘ్ యాత్ర – కొత్త ఆశయాలు” కార్యక్రమం…

ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలోని వర్లి కేంద్రంగా "100 ఏళ్ళ సంఘ్ యాత్ర - కొత్త ఆశయాలు" అనే కార్యక్రమం జరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ్ కార్య శతాబ్ది...
News

రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, భారత్ విడిచి వెళ్లిపోండి : వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు వార్నింగ్

భారత రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీలు వాట్సాప్, మెటాలకు సుప్రీంకోర్టు హితవు పలికింది. భారత ప్రజల గోప్యతా (ప్రైవసీ) హక్కును కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం...
News

గోమూత్రం నుంచి పర్యావరణహిత ఇంకు

గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు దిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో దీనిని తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు 'గౌరంగ్' అనే...
1 380 381 382 383 384 3,092
Page 382 of 3092