ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి!
అయోధ్యలోని రామమందిర నిర్మాణ పనులన్నీ ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి పూర్తి కానున్నాయని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. కాగా, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.1,900 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు....







