తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నటుడు-రాజకీయ నాయకుడు సీ. జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా తన రాజకీయ భావజాలాన్ని స్పష్టంగా వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో మాట్లాడిన ఆయన, ద్రావిడ...
బెంగళూరు : భారతదేశం హిందూ దేశంగా మారకుండా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన పిలుపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. "అన్నింటికంటే ముఖ్యంగా, భారతదేశం ఒక హిందూ దేశం" అని ఆయన స్పష్టం...
( జూన్ 25 - అత్యవసర పరిస్థితి ) స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగిన అత్యవసర పరిస్థితి ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది. ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, భావ...
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ)కు చెందిన ఓ ప్రొఫెసర్ తన వినూత్న బోధనా పద్ధతితో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. కఠినమైన స్టాటిస్టిక్స్ (సాంఖ్యకశాస్త్రం) పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన...
ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. భారత ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా మార్గాల విస్తరణ, పర్యాటక...
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో భాగంగా సోమవారం గుర్తించినట్లు శాసనపరిశీల కులు, సాహితీవేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు....
సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక కార్యకర్తకు కావలసిన గుణగణాలను మొదటగా తాను ఆచరిస్తూ కార్యకర్తలను తీర్చిదిద్దిన తీరు ఎప్పటికీ...