News

News

కరడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్‌ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడు బహిరంగంగా కనిపించడం లేదు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అతడిని అజ్ఞాతంలో...
ArticlesNews

బంధం కంటే ధర్మమే గొప్పది.. కౌరవుల్లో ధర్మం కోసం నిలిచిన యుయుత్సుడు

కౌరవులు అనగానే మనకు గుర్తొచ్చేది ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు. అయితే కౌరవ వంశంలో మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతడే యుయుత్సుడు. ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ ద్వారా జన్మించిన యుయుత్సుడు.. దుర్యోధనుడు సహా కౌరవులతో కలిసి పెరిగినా, అతని ఆలోచనలు మాత్రం...
News

ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మార్పు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యంతో భయానక వాతావరణానికి నిలయంగా ఉండేది. అయితే, ఇప్పుడు అక్కడ పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. బీజాపూర్ జిల్లాలోని 'నంబి' జలపాతం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఇక్కడికి వెళ్లడానికి జనం వెనుకాడేవారు, కానీ నేడు...
ArticlesNews

10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

అయోధ్యలో అరుదైన సంప్రదాయం.. రాష్ట్రపతి, ప్రధానికి శాంతా దేవి రాఖీలు!

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని సోదరి శాంతా దేవి తరఫున దేశ ప్రముఖులకు రాఖీలు పంపనున్నారు. శృంగి రిషి సేవా సంస్థాన్ అధ్యక్షుడు సుభాష్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. సాకేత్ భవన్ మహంత్ సీతారాం...
News

‘వందేమాతరం’పై దేశవ్యాప్తంగా ప్రచారం..:

వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎటువంటి రాజీకీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. వందేమాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు...
News

హిందూ-ముస్లిం మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలి: కంగనా

వందేమాతరం అంశంపై బాలీవుడ్‌ సీనియర్ నటి ష‌ర్మిలా టాగూర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘వందేమాతరం’ గేయాన్ని కేవలం మొదటి రెండు చరణాలకే పరిమితం చేయాలనే ష‌ర్మిలా టాగూర్ సూచనను ఆమె తప్పుపట్టారు. ఈ సంద‌ర్భంగా...
News

ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాల‌యం.. సెప్టెంబ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభం..!

ఫ్రాన్స్ లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాల‌యం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్‌ లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ ప్రాంతంలో బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని...
1 36 37 38 39 40 3,122
Page 38 of 3122