News

News

రామమందిరంపై వ్యంగ్య స్కిట్‌.. కేసు నమోదు

అయోధ్య శ్రీరామమందిరం హుండీ చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్‌ ప్రదర్శించిన స్కిట్‌ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందంటూ వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ స్కిట్‌ ద్వారా శ్రీరామమందిరం, హిందూ ధర్మం, సన్యాస సంప్రదాయాలను అవమానించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ వారణాసిలోని పలువురు న్యాయవాదులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. హిందూ విశ్వాసాలను కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం ఖండనీయమని వారు పేర్కొన్నారు. వారణాసిలో పలువురు సన్యాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి రాహుల్‌ గాంధీ, పప్పు యాదవ్‌లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిందూ ఆస్తికుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు....
News

డల్లాస్ లో సామూహిక గీతా పారాయణం

మైసూరు దత్తపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్‌లో ఉన్న CUTEX ఆడిటోరియంలో భగవద్గీత సామూహిక పారాయణం జరిగింది. అమెరికాలో స్వామివారి 50 ఏళ్ల ఆధ్యాత్మిక సేవలకు గుర్తుగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని...
News

మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బల్తాల్ మార్గం నుంచి మాత్రమే అనుమతి

అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాలు, రోడ్లు దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల...
News

మతం అడిగి.. కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చిచంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు....
News

నేపాల్ భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్

నేపాల్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్‌లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి...
ArticlesNews

దైవానికి, ధర్మానికి, జీవనానికి ప్రతీక అగ్ని

సనాతన ధర్మంలో అగ్ని కేవలం ఒక ప్రకృతి శక్తి మాత్రమే కాదు; అది దైవత్వానికి, పవిత్రతకు, యజ్ఞ సంస్కృతికి, జ్ఞానానికి ప్రతీక. వేదకాలం నుండి నేటి వరకు ప్రతి శుభకార్యంలో అగ్నికి విశిష్ట స్థానం కల్పించడం హిందూ సంస్కృతిలోని గొప్ప సంప్రదాయం....
News

‘రామాయణ’ ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు.. పాకిస్థాన్‌లోనూ జై శ్రీరామ్‌ గర్జన!

రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్‌ రావణాసురుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం‘రామాయణ'పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్‌ తివారీ రూపొందిస్తున్న ఈ మహా చిత్ర ట్రైలర్‌ను జూలై 30న బ్రహ్మముహూర్తంలో విడుదల చేయగా, అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది....
ArticlesNews

శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే

హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే. ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ...
1 36 37 38 39 40 3,084
Page 38 of 3084