News

News

39 రోజుల్లో.. కేదారనాథ్‌లో భక్తజన సునామీ..

ప్రసిద్దచెందిన ఉత్తరరాఖండ్‌లోని కేదారనాథ్ ధామం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుండి, భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. కేవలం 39 రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను...
News

దేశవ్యాప్తంగా గోవధ నిషేధంపై ప్రస్తుతం ప్రతిపాదన ఏమీ లేదు – కేంద్ర ప్రభుత్వం

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దేశవ్యాప్తంగా గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలని వివిధ హిందూ సంస్థలు, సామాజిక సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం పరిశీలనలో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్...
News

యూకేలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత ఘటనల నమోదుకు కొత్త వేదిక ప్రారంభం

లండన్: బ్రిటన్‌లో హిందువులపై పెరుగుతున్న మతపరమైన ద్వేషం, వివక్ష మరియు ద్వేషపూరిత నేరాలపై ఆందోళనల నేపథ్యంలో, హిందూ వ్యతిరేక ఘటనలను నమోదు చేసి పర్యవేక్షించేందుకు ఒక కొత్త ఆన్‌లైన్ వేదిక ప్రారంభించబడింది. ‘యాంటీ-హిందూ హేట్ మానిటర్’ (AHHM) పేరుతో ప్రారంభమైన ఈ...
News

ఆలయ హుండీపై ఆవు తల… కఠిన చర్యలకు హిందువులకు డిమాండ్

అస్సాం శ్రీభూమి జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. గ్రామంలోని ఒక ఆలయ హుండీపై నరికిన ఆవు తల కనిపించడంతో భక్తులు మరియు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం...
News

గుజరాత్‌లోని కచ్‌లో హిందువులపై మూకదాడి

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో హిందువులపై జరిగిన మూకదాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మే 30 రాత్రి రైదాన్‌పార్ గ్రామంలో చిన్న వివాదం చెలరేగిన నేపథ్యంలో, పొరుగున ఉన్న ముస్లింల ఆధిపత్య గ్రామం వర్నోరాకు చెందిన వ్యక్తులు హిందువులపై సమన్వయంతో దాడి చేసినట్లు...
News

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద...
News

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్‌ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్‌ విదేశాంగశాఖ రంగంలోకి...
News

తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం

తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్ లో నిర్వహించిన తిరువళ్ళువర్ దినోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే ఈ చిత్రపటంపై తమిళనాడు...
1 37 38 39 40 41 2,969
Page 39 of 2969