News

ArticlesNews

భారతీయ ఆధ్యాత్మిక సద్గురువు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

( ఆగష్టు 24 – శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి ) ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం...
News

‘పాక్‌ సైన్యం తూటాలకు ఇక తూటాలతోనే సమాధానం’.. పీవోకే నేత అమాన్‌ కాశ్మీరీ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. పాకిస్థాన్‌ సైన్యం తమపై కాల్పులు జరిపితే ఇకపై తూటాలతోనే సమాధానం చెబుతామని జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ నేత సర్దార్‌ అమాన్‌ కాశ్మీరీ హెచ్చరించారు....
News

తిరుమల అడవుల్లోకి ‘రోబో డాగ్’.. భక్తుల భద్రతకు టీటీడీ హైటెక్ సొల్యూషన్!

శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడం, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో మనుషులకు బదులుగా నిఘా పెట్టేందుకు 'క్వాడ్రుపెడ్...
ArticlesNews

విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!

భారత మహిళ శాస్తవేత్త అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ అత్యున్నత ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణియం చరిత్ర సృష్టించింది. ఆమె 2026 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక...
ArticlesNews

9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

మతబోధకుడికి నాలుగు మరణశిక్షలు! తమిళనాట పోక్సో కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు

చెన్నై : నలుగురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు నాలుగు మరణశిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్ ఇలందైకుళం ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్న అబ్రహం (50) అనే మత బోధకుడు సెలవుల సమయంలో...
1 37 38 39 40 41 3,122
Page 39 of 3122