News

News

బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?

బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రంగ్‌పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కొడుకు...
News

బాలిలో ‘పిచ్చి’ అని హిందూ పండుగను ఎగతాళి చేసిన స్విస్ టూరిస్ట్‌కు జైలు శిక్ష

ఇండోనేషియా ప్రసిద్ధ పర్యాటక దీవి బాలిలో పవిత్ర హిందూ పండుగ 'న్యేపి' (Nyepi - డే ఆఫ్ సైలెన్స్) ని నిందించిన వ్యవహారంలో ఒక 26 ఏళ్ల స్విస్ పర్యాటకుడికి ఏడాది జైలు శిక్ష విధించారు. డెన్‌పసార్ కోర్టు అతడిని సోషల్...
News

ఉత్సవం పేరిట పక్క గ్రామంలో ముస్లింల పెత్తనం.. అడ్డుకున్న హిందువుల అరెస్ట్

చెన్నై : తమ గ్రామంలో ముస్లింల పండుగను వ్యతిరేకించినందుకు గ్రామంలోని హిందువులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మహిళలు కూడా వున్నారు. పుదుక్కోట్టై జిల్లాలోని ఉదయార్ పట్టి అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇతర గ్రామాల నుంచి వలస...
News

ఆర్ఎస్ఎస్‌పై ఆంక్షలు విధించాలన్న USCIRF పిలుపు ఖండించిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయత కూడా లేదని భారత విదేశాంగ శాఖ...
News

తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు.. శ్రీవారికి పవిత్రమాలల సమర్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పాలు,...
News

జైశ్రీరామ్ ఒక పవిత్ర మంత్రం

నటి అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్' ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు...
News

విజయవాడలో అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనం

శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన యాత్రా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని వక్తలు, ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు జరిగే...
News

కెనడా గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి.. ఇద్దరికి గాయాలు

ఎడ్మంటన్‌: కెనడాలోని ఎడ్మంటన్‌లోని నానక్‌సర్‌ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్‌తో వీరంగం సృష్టించాడు. ప్రార్థనల వేళ జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు 27 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఎడ్మంటన్‌లోని గురుద్వారా సముదాయంలోకి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు చొరబడ్డాడు. ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్న ఇద్దరు భక్తులపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు, ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులతో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్‌)యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ ఎరిక్ స్టీవర్ట్ మీడియా...
1 35 36 37 38 39 3,122
Page 37 of 3122