News

News

దేశంలోని ఆలయాల కోసం ‘సనాతన సంరక్షణ మండలి’ని ఏర్పాటు చేయాలి : శంకరాచార్య సదానంద సరస్వతి

ఛింద్వారా (మధ్యప్రదేశ్): దేశంలోని ఆలయాల నిర్వహణ, భద్రత మరియు ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఒక స్వతంత్ర "సనాతన సంరక్షణ మండలి" లేదా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి మహారాజ్...
News

కొండపై కార్తీక దీపం.. తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు

తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం కొండపై దీపం వెలిగించవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో (ఎస్‌ఎల్‌పీ ) స్పెషల్...
News

సింధూ నాగరికతను తామే నిజమైన వారసులం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..

పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్‌కు ‘‘సింధూ నది జలాల ఒప్పందం’’ను నిలిపేయడం ద్వారా భారత్ షాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు నీటి...
ArticlesNews

నీటి నిల్వలో అపర భగీరధులు

సృష్టిలో తొలుత జన్మించింది జలమని చెబుతారు. బ్రహ్మదేవుడు మొదట సృష్టించింది నీరే (శాకున్తలం). ‘ఎప్పుడు ఎడతెగక పారే ఏరు’ ఉన్నచోటనే  కాపురం పెట్టమన్నాడు సుమతీ శతక కర్త బద్దెన. నది ఉన్న చోటే నాగరికత  ఉంటుంది. పురాణాల ప్రకారం నదీనదాలు దేవతా...
News

అయోధ్య నిధుల కేసు అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు తిర‌స్క‌రించిన అల‌హాబాద్ హైకోర్టు

అయోధ్య రామాల‌య నిర్మాణం కోసం సేక‌రించిన నిధుల‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని అల‌హాబాద్ హైకోర్టులో పిల్ వేశారు. అయితే త‌క్ష‌ణ‌మే ఈ కేసులో విచార‌ణ అవ‌స‌రం లేద‌ని అల‌హాబాద్ హైకోర్టుకు...
ArticlesNews

ఎమర్జెన్సీ వ్యతిరేకోద్యమ సారథి సంఘ్

అత్యవసర పరిస్థితిని విధించిన పది రోజులకి, జూలై 4,1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన 26 సంస్థలలో అర్‌ఎస్‌ఎస్‌ అతి పెద్దది. దేశంలో రాబోయే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా...
News

గోమూత్రంతో చికున్‌గున్యాకు చెక్‌!

న్యూఢిల్లీ: భారతీయ సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల సమన్వయానికి మరో ఉదాహరణగా నిలిచే ఆసక్తికర ఫలితాలను ఐఐటీ రూర్కీ పరిశోధకులు వెల్లడించారు. గోమూత్రం ఆధారంగా రూపొందించిన సహజసిద్ధమైన తయారీ ప్రయోగశాల స్థాయిలో చికున్‌గున్యా వైరస్‌కు వ్యతిరేకంగా గణనీయమైన యాంటీవైరల్‌ ప్రభావాన్ని...
News

ముంబై హార్బర్ లైన్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు

ముంబైలోని హార్బర్ లైన్ మార్గంలో నడిచే ఏసీ లోకల్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు అంటించి ఉన్నాయి. పన్వెల్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచే రైళ్లలో ఈ కరపత్రాలు కనిపించినట్లు సమాచారం. కరపత్రాలలో మానసిక, భావోద్వేగ...
1 35 36 37 38 39 3,007
Page 37 of 3007