News

News

మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలు.. గెజిట్‌లో ప్రచురణ అనంతరం అమల్లోకి

ముంబై : మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం 'మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2024' అధికారిక గెజిట్‌లో ప్రచురితమై, జూలై 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు....
News

మసూరిలో ముస్లింల ఆక్రమణ తొలగింపు వివాదం..

ఉత్తరప్రదేశ్: ప్రభుత్వ భూమిపై నిర్మించిన ఓ షెడ్‌ను అధికారులు తొలగించడంతో ఉత్తరప్రదేశ్‌లోని మసూరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ షెడ్‌ను స్మశానవాటికలో అంత్యక్రియల అనంతర ప్రార్థనలు (జనాజా నమాజ్) కోసం ఉపయోగించేవారని స్థానిక ముస్లిం వర్గీయులు తెలిపారు. అధికారులు చేపట్టిన చర్యకు...
News

ఖర్గోన్ శ్రీరామ నవమి హింస కేసు : 11 మంది నిందితులు విడుదల

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో 2022లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో 11 మంది నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. అభియోగాలను నిర్ధారించేంత బలమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, వారికి 'సందేహ ప్రయోజనం' (Benefit...
News

మదర్సాలు జిహాదిస్టులను తయారు చేస్తున్నాయి : తస్లీమా

ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)కు మద్దతు తెలిపారు. మహిళలపై వివక్షను అంతం చేయడానికి భారత్‌లో యూసీసీ అమలు చాలా అవసరమని స్పష్టం చేశారు. భారత్‌లోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలని...
News

మహారాష్ట్రలో భారీగా ‘‘Made in pakisthan’’ కాస్మోటిక్స్ సీజ్

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని గోల్డెన్ మార్కెట్ లో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ‘‘మేడిన్ పాకిస్తాన్’’ ముద్ర వున్న కాస్మోటిక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఈ కేసులో దుకాణుదారులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. భారత్‌లో విక్రయించడానికి...
News

భోగాపురంలో థింసా నృత్యం ప్రపంచ రికార్డు..

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం వేదికగా గిరిజన సంప్రదాయ కళ థింసా నృత్యం అరుదైన ఘనత సాధించింది. ఒకే వేదికపై ఒకేసారి 13 వేల మంది గిరిజన కళాకారులు థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రధాని...
News

భారత్ కి తిరిగి రానున్న 11 వ శతాబ్దపు సరస్వతీ దేవి విగ్రహం

లండన్‌లోని ప్రసిద్ధ బ్రిటిష్ మ్యూజియం (British Museum) లో భద్రపరచబడిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ సరస్వతీ దేవి అత్యంత ప్రాచీన, చారిత్రాత్మక విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని స్వదేశానికి తీసుకురావడం...
News

భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’...
1 35 36 37 38 39 3,084
Page 37 of 3084