News

News

వెలుగులోకి వచ్చిన మూడు ‘లవ్ జిహాద్’ కేసులు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రేమ, వివాహం, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన నాలుగు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలపై సంబంధిత రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలీగఢ్‌లో యువతి ఫిర్యాదు.. నకిలీ...
ArticlesNews

సనాతన వ్యవసాయ సంస్కృతికి ప్రతీక ఏరువాక పౌర్ణమి

( జూన్‌ 29 - ఏరువాక పూర్ణిమ ) భారతీయ సంస్కృతిలో వ్యవసాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా యజ్ఞంగా భావిస్తారు. పంచభూతాల సాక్షిగా భూమాత ఒడిలో జీవనాన్ని పండించే రైతు విష్ణు స్వరూపుడు. అలాంటి అన్నదాత కొత్త వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం...
ArticlesNews

భారతీయ సంస్కృతికి వెలుగుదీపం.. సంత్ కబీర్‌దాస్ జీవన తత్వం..!

( జేష్ఠ పౌర్ణమి - సంత్ కబీర్‌దాస్ జయంతి ) భారతదేశ చరిత్రలో కొందరు మహనీయులు కేవలం ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. వారు మానవాళి మొత్తానికి మార్గదర్శకులయ్యారు. అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు... సంత్...
News

RSS పరువు నష్టం కేసు: ప్రియాంక్ ఖర్గేపై ఫిర్యాదు స్వీకరణ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై అవాంఛనీయ వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కలిగించినందుకు గాను దాఖలు చేసిన ఒక ప్రయివేట్ ఫిర్యాదు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫిర్యాదును బెంగళూరు నగరంలోని XLII (42వ) అదనపు చీఫ్ జుడిషియల్...
News

‘అంబూబాచి మహాయోగం’   ఉత్సవాలు

అస్సాంలోని గువాహటిలో కొలువైన ప్రసిద్ధ నీలాచల్ పర్వతాలపైన ఉన్న కామాఖ్య దేవి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే నాలుగు రోజుల ‘అంబూబాచి మహాయోగం’   ఉత్సవాలు ముగియడంతో,    ఆలయ ప్రధాన గర్భాలయ తలుపులను అర్చకులు శాస్త్రోక్తంగా...
News

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదుల కలకలం

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇస్లామాబాద్‌లో కలకలం రేపింది....
News

అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే: ట్రస్టు

భక్తులు అయోధ్యలోని రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని ‘రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు’ స్పష్టంచేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్రలు రాజీనామా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది. వాటిపై...
News

నలందా నుంచి సంస్కృత విశ్వవిద్యాలయం వరకు సనాతన జ్ఞానానికి ఆధునిక సాంకేతికత జోడింపు

కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని వేగంగా మార్చుతున్న ఈ కాలంలో, భారతీయ జ్ఞాన సంపదను, సృజనాత్మకతను ఎలా పరిరక్షించాలనే ప్రశ్న అత్యంత ప్రాధాన్యమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సవాలుకు భారతదేశంలోని విద్యాసంస్థలు...
1 29 30 31 32 33 3,007
Page 31 of 3007