జగ్గయ్యపేటలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు. శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వైద్యులతో...







