News

News

సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎవరు యత్నించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పలు ప్రాంతాల్లో ఆలయాలు,...
ArticlesNews

కేరళలో సనాతన ధర్మం అంతరించిపోకుండా కాపాడిన సాధు సంస్కర్త

( ఆగస్టు 28 - శ్రీ నారాయణగురు జయంతి ) దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన సంఘసంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణగురు. కేరళలోని చెన్పళంతి గ్రామంలో 1856లో స్థానిక కాలమానం ప్రకారం చింగం మాసం చతయం...
News

దేశానికీ ధర్మానికీ రక్ష

(శ్రావణ పూర్ణిమ 28-08-2026 రక్షాబంధన్ పండుగ) పవిత్ర భారతభూమిలో ప్రతీ అడుగూ పండుగే. ప్రతీ సందర్భమూ వేడుకే. ప్రతీ యేటా శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం లేక రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. రక్షాబంధనం...
News

సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు!

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2025 జూన్ 25న నమోదైన RC-01/2025/NIA/AMD కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. మహారాష్ట్రలోని పుణే జిల్లా జున్నార్,...
News

జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ.. పాక్‌ తీరుపై తీవ్ర విమర్శలు

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ధ్వంసమైన ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని తాజాగా పునరుద్ధరించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇందుకు ఆర్థికంగా...
News

‘దేశీయ సంస్థలకే DRDO క్షిపణి టెక్నాలజీ’- రాజ్​నాథ్ సింగ్ కీలక నిర్ణయం

రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌...
1 29 30 31 32 33 3,122
Page 31 of 3122