విదేశీ భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాకు చెందిన 120 మంది భక్త బృందం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దక్షిణ గోపురం వద్ద...