News

News

విదేశీ భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాకు చెందిన 120 మంది భక్త బృందం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దక్షిణ గోపురం వద్ద...
News

కందకుర్తిలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

ఇందూరు జిల్లా కంద‌కుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వ్య‌వ‌స్థాప‌కులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా...
ArticlesNews

రామం భజే శ్యామలం

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా రామజన్మభూమి భవ్యమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా...
News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.ఈ కోవలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. నోయిడా సమీపంలోని రీచ్‌పాల్ గఢీ గ్రామంలోని ఆలయంలో చొరబడి దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు....
News

దేవాలయంలో అన్యమత అధికారుల అరాచకాలు

భారతదేశం ప్రధానంగా హిందూదేశం. ఇతర మతాలను ఆదరించే సద్గుణం ఉండడమే హిందూమతానికి సమస్య అయిపోయింది. ఆ లక్షణాన్ని ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడిన అబ్రహామిక మతాలు ఇస్లాం, క్రైస్తవం.... హిందూమతాన్ని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అయినా లౌకికవాదం...
News

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ఆరువేల మంది అతిథులు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఆరువేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. పోస్టు ద్వారా ఈ ఆహ్వానాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, అతిథులకు పంపింది. జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో...
News

‘ఆదిత్య-ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు, ఫొటో షేర్‌ చేసిన ఇస్రో

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్‌ 1’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా వెల్లడించింది....
News

శ్రీవారి భక్తులకు తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్

శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం శుభవార్త అందించింది. తిరుపతికి వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీ ‘గోవిందం’ పేరుతో నిర్వహించబడుతుంది. మీరు రైలులో వెళ్ళవచ్చు. మీరు తిరుమల మరియు తిరుచానూరు ఆలయాలను సందర్శించవచ్చు....
1 299 300 301 302 303 1,577
Page 301 of 1577