తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున 3గంటలకు శ్రీవారి సుప్రభాతసేవతో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఉగాది ఆస్థానంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వార్ కి...







