News

News

అరుణాచల్‌ప్రదేశ్‌లో 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్కజాతి ఇటీవల జరిపిన ఓ సర్వేలో మళ్లీ కనిపించింది. 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్‌ జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా హెన్కెలియా మోనోఫిల్లా అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ...
News

ఇంద్రకీలాద్రిపై పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు

విజయవాడ నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన విజయుడు (అర్జునుడు), పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాశుపతేశ్వర ఆలయాన్ని* దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి వీకే శీనా...
News

ఆంధ్రప్రదేశ్ లో 2,727 సంఘ శతాబ్ది కార్యక్రమాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ - అఖిల భారత ప్రతినిధి సభ ఈ సంవత్సరం హర్యానా ప్రాంతంలోని సమల్కా లో ఈ నెల అనగా మార్చి 13 న ప్రారంభమై 15వ తేదిన ముగిసినది. ఈ సమావేశానికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి...
News

కాణిపాకం ఆలయానికి కొత్త పుష్కరిణి

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి మూడు వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నా, ముందువైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పుష్కరిణిని పూడ్చివేసి,...
News

తెలంగాణ అసెంబ్లీలో ‘వందేమాతరం’ : ఎంఐఎం వాకౌట్..

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేళ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభ ప్రారంభంలో 'వందేమాతరం' గీతం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ) పార్టీ ఎమ్మెల్యేలు సభ నుండి బయటకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్యను భారతీయ జనతా...
ArticlesNews

బాబర్ ‘మహిమాన్విత’ చిత్రం వెనుక క్రూరమైన వాస్తవికత

ఇస్లాం కోసం యుద్ధం, ముస్లింలకు పన్ను మినహాయింపు, హిందువుల తలలతో మినార్లు: రాణా సాంగా చేతిలో ఓడిపోయిన సైన్యానికి మతపిచ్చిని నూరిపోసి ఖన్వా యుద్ధాన్ని గెలిచిన బాబర్ “చరిత్రను విజేతలే రాస్తారు” – అంటే గెలిచిన వారే తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకుంటారు...
News

డెహ్రాడూన్‌లో గోవధకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో గోవధకు పాల్పడిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, ఒక ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయడమే కాకుండా భారీ ఎత్తున గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు....
ArticlesNews

మత స్వేచ్ఛను వెతుక్కుంటూ..

రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్‌పూర్‌ ‌సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు....
1 301 302 303 304 305 3,090
Page 303 of 3090