News

News

టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం

ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ టీటీడీకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
News

విజ్ఞాన ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌

ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు...
News

ఐఎంవో మండలికి మళ్లీ ఎన్నికైన భారత్, 157 ఓట్లతో అగ్రస్థానంలో

అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంవో) మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. ప్రపంచ నౌకాయాన కార్యకలాపాలకు భారత్ తరపున మరింత మెరుగ్గా సేవలు అందిం చాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం...
News

నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు

నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్‌ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి...
News

ఘనంగా సుందరకాండ పారాయణం

ప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరాముడి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలానికి చెందిన భగవద్రామానుజ దాసబృందం ప్రతినిధి కందాళ రాజగోపాలాచార్యులు(రాజా) ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముందుగా దేవస్థానం అర్చకులు యథావిధిగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించారు.అలాగే...
News

శ్రీమద్ భగవద్గీత భారతీయ ఆలోచనలకు పరాకాష్ట : డా. మోహన్ భగవత్

భగవద్గీత భారతీయ ఆలోచన యొక్క అత్యున్నతను కలిగి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ ఉద్ఘాటించారు. ఒక నిమిషం - గీత పారాయణం ప్రపంచ ప్రచారం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మన పూర్వీకులు కూడా విశ్వాసం ఉంచండి...
News

వీర జవాన్లతో.. పాక్‌, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్‌ షా

వచ్చే రెండేళ్లలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో సంపూర్ణ భద్రత నెలకొంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఈ రెండు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మిగిలిపోయిన దాదాపు 60 కి.మీ మేర ఖాళీలను పూడ్చే పని జరుగుతోందన్నారు. బీఎస్‌ఎఫ్‌ 59వ...
News

తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో ధర్మారెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ...
1 300 301 302 303 304 1,577
Page 302 of 1577