శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు
కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా హిందూ ధార్మిక సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 19 (ఉగాది) నుండి 23 (పంచమి)వరకు హిందూ ధర్మ...







