News

News

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్‌లో...
News

కృష్ణుడికి నైవేద్యంగా 1,100 రకాల ప్రసాదాలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్వామినారాయణ్‌ ఆలయంలో అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నయ్యకు 1,100 రకాల ప్రసాదాలను అర్పించారు. ఐదు రోజుల పాటు శ్రమించి ఆ ప్రసాదాలను తయారు చేశారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్‌ పూజ...
News

రాష్ట్రంలో కార్తీక శోభ.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు భక్తులు వేకువజామునే చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, కోవూరు గోస్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు...
News

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ; సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు...
News

తిరుమ‌ల‌లో ల‌క్ష్మీకాసులహారం శోభాయాత్ర ; తిరుచానూరుకు చేరిన హారం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన...
News

టీటీడీ ఆలయాల వద్ద అన్యమత ప్రచారంపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్

కార్తీక మొదటి సోమవారం రోజున అన్యమత ప్రచారం చేయడం చాలా దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. హిందూ దేవుళ్ళు, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అగౌరపరిచారన్నారు.కార్వేటినగరం స్కంద పుష్కరిణిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ...
News

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులకు దర్సనమిచ్చారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఉదయం 11.30...
News

సనాతన ధర్మానికి విదేశాల్లోనూ ఆదరణ : భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి

భారత సనాతన ధర్మానికి విదేశాల్లోనూ విశేష ఆదరణ లభిస్తుందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాడుగులలో హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి భవనేశ్వరీ...
1 298 299 300 301 302 1,549
Page 300 of 1549