సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం ఇకపై మరింత సులభతరం కానుంది. భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు ఆలయ అధికారులు అత్యాధునిక ‘సెల్ఫ్ సర్వీస్ కియోస్క్’ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద...







