తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని ఆలయంలో మహిళా అర్చకుల నియామకం
ఉత్తరాఖండ్లో తొలిసారిగా పితోర్గఢ్ జిల్లాలోని ఓ ఆలయంలో మహిళా పూజారులను నియమించారు. మహిళా అర్చకులను నియమిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పితోర్గఢ్ జిల్లా చందక్లోని సిక్రదాని గ్రామంలోని యోగేశ్వర్ శ్రీకృష్ణ దేవాలయంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు పూజారులుగా నియమితులయ్యారు. ఈ...