News

News

తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని ఆలయంలో మహిళా అర్చకుల నియామకం

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పితోర్‌గఢ్ జిల్లాలోని ఓ ఆలయంలో మహిళా పూజారులను నియమించారు. మహిళా అర్చకులను నియమిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లా చందక్‌లోని సిక్రదాని గ్రామంలోని యోగేశ్వర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు పూజారులుగా నియమితులయ్యారు. ఈ...
News

అయోధ్య రామ మందిరం రెడీ.. దర్శనాలు ఎప్పటి నుంచి అంటే..!

అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు...
News

16 ఏళ్ల అమ్మాయి.. 3 నెలల 20 రోజులు కఠిన ఉపవాసం..

జైనమతంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది. జైనులు కూడా శ్లేఖ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం పాటిస్తారు. ముంబైలోని జైన కుటుంబానికి చెందిన ఓ బాలిక సరిగ్గా 110 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 16 ఏళ్ల అమ్మాయి...
News

నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. పోటెత్తిన భక్తులు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి...
News

ప్రయోగాత్మక పరుగుకు ‘వందే సాధారణ్‌’ రైళ్లు

ఏసీ అవసరం లేని ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టబోయే ‘వందే సాధారణ్‌’ రైళ్లు పట్టాలపై పరుగుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా దిల్లీ-ముంబయి మార్గంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారంలో వీటి పనితీరును పరీక్షించనున్నారు. వందే సాధారణ్‌ రైలు ముంబయిలోని వాడిబందర్‌ యార్డుకు...
News

కరోనా రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది

యువ‌త‌లో గుండె పోటు మ‌ర‌ణాలు ఇటీవ‌లే పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎంద‌రో యువ‌కులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక వారం కిందట దసరా నవరాత్రి...
News

‘దేశంలో బుజ్జగింపు రాజకీయాలు.. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్లో ప్రశాంత వాతావరణం’

వచ్చే 25 ఏళ్లు భారత్కు చాలా ముఖ్యమైనవన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అమృతకాలంలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాల్సి ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల.....
News

భారత రక్షణశాఖ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల

భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్‌ కమాండ్‌ పోస్ట్‌ ట్రాక్డ్‌) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో...
1 296 297 298 299 300 1,526
Page 298 of 1526