News

News

శ్రీనగర్‌లో 10వేలమంది ఆందోళన నిర్వహించారని మీడియాలో వార్తలు – తప్పుడు కథనాలన్న హోం మంత్రిత్వ శాఖ

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను విధించారు. కొన్ని రోజుల పాటూ కొనసాగిన కర్ఫ్యూను శుక్రవారం నాడు సడలించారు. దీంతో ప్రజలు...
NewsSeva

నంద్యాల సంఘమిత్రలో రోటరీ క్లబ్ సహాయంతో ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సిన్లు.

వర్షాకాల ప్రవేశముతో ఆగష్టు 9 శుక్రవారం నాడు కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసము నందు ముందు జాగ్రత్త చర్యగా వ్యాది నిరోధకాలైన "హెపటైటిస్ బీ" టీకాలను ఉచితంగా వేయడం జరిగింది. రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవం సందర్బంగా క్లబ్...
ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

Click here to download/read the article శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 - 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత...
News

పంద్రాగష్టుకు లడ్డాక్ లో జెండా ఆవిష్కరించనున్న ధోనీ!

గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లడ్డాక్ లోని లేహ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోడీ సర్కార్‌...
ArticlesNews

మేలు చేస్తే.. కొందరికి కడుపు మంట..!

‘దేశం బతికున్నపుడు నీవు మరణిస్తే కలిగే నష్టం ఏమిటి? నీ దేశం సర్వనాశనమైపోతుంటే నీవు జీవించి ఉండి ప్రయోజనం ఏంటి?’- ఇలాం టి నినాదాలు స్వాతంత్య్ర సమరంలో ఉండేవి. నిజమే! డెబ్భై ఏళ్ళ నుండి దేశాన్ని నాశనం చేస్తున్న రాచపుండుకు మందు...
News

జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థుల అభినందన సభ.

కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన సంఘమిత్ర విద్యార్థులకు బహుమతి ప్రదానంతోపాటు, అభినందన సభ కూడా జరిగింది. ఈ సభలో ముఖ్య వక్త డా. ఉదయ శంకర్, సంఘమిత్ర అధ్యక్షులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణ...
ArticlesNews

కశ్మీర్ సమస్య కాంగ్రెస్ పుణ్యమే

పాకిస్తాన్‌కు చెందిన మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతుల వారని ప్రచారం చేసి భారత్‌ను విభజించేలా చేశాడు. మతం వేరు అయినంత మాత్రాన జాతీయత మారదు. భారతీయ ముస్లింలలో అత్యధికులు ఈ గడ్డమీదే పుట్టినవారు. అరబ్బులు,...
ArticlesNews

పార్లమెంట్ లో ఋజువైన కాంగ్రెస్ యొక్క పాక్ అనుకూల వాదం – కాశ్మీర్ రక్షణ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామన్న అమిత్ షా

కాంగ్రెస్ వితండ వాదం : కాంగ్రెస్ కు చెంప పెట్టు అనదగ్గ సంఘటన లోక్ సభలో చోటు చేసుకుంది. “ కాశ్మీర్ సమస్య అంతర్గత సమస్య ఎలా అవుతుంది?” అని ప్రశ్నించడం ద్వారా కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న...
1 2,899 2,900 2,901 2,902 2,903 2,975
Page 2901 of 2975