బీజేపీ నాయకుల ఇళ్ళ మీదకు బాంబులు.. కేరళలో ఇదీ పరిస్థితి..!
శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో భారతీయ జనతా పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిని కేరళ ప్రభుత్వం ఎంతగానో హింసిస్తోంది. వారి మీద కేసులు పెట్టడం.. విషయం చెప్పకుండా అరెస్ట్ చేయడం వంటి ఎన్నో పనులు...







