News

News

ప్రతి ఒక్కరూ దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి : శ్రీ మోహన్ భాగవత్.

సరిహద్దులో దేశ రక్షణ కోసం పాటుపడుతూ ప్రాణాలు కోల్పోతున్న భారత సైనికులకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం జరగకపోయినా భారత సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలా భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  నాగ్‌పూర్‌లో...
News

విశ్వహిందూ పరిషద్ పూర్వ అధ్యక్షులు శ్రీ విష్ణుహరి దాల్మియా మృతికి ఆరెస్సెస్ శ్రద్ధాంజలి

శ్రీ విష్ణుహరి దాల్మియా స్వర్గస్తులయ్యారన్న విషాదకర వార్త మన మనస్సుల్లో బాధతో కూడిన ఒక వెలితిని కలిగించింది. ప్రస్తుత తరంతోపాటు మూడు తరాల వారు ఆయన సాగించిన సామాజిక కృషిని ప్రత్యక్షంగా చూశారు. ధార్మిక రంగంలోనేకాక మిగిలిన అన్ని రంగాలలో పనిచేసిన...
News

అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం

అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం... ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం... కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అర్ధకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. మకర...
News

కుంభమేళా చరిత్రలో మొట్టమొదటిసారిగా.. పుణ్యస్నానాలు ఆచరించిన ‘హిజ్రా’ అఖాడా సభ్యులు

చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన ‘హిజ్రా’ బృందానికి అఖాడా గుర్తింపు దక్కింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో హిజ్రాలకు చెందిన ‘కిన్నర్ అఖాడా’ బృందం పుణ్యస్నానాలు ఆచరించింది. ఈ సందర్భంగా కిన్నర్ అఖాడాకు చెందిన ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ...
News

ద్వంద్వ నీతి, హింస.. ఇవే భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రేరణలు – జస్టిస్ ఎల్. నరసింహ రెడ్డి

కాలానుగుణమైన మార్పులను నిరాకరిస్తుండటం కారణంగా కమ్యూనిజం మానవాళి ప్రగతికి ఏ విధంగానూ దోహదపడలేకపోతోందని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘డినయింగ్ నేషనల్ రూట్స్: ఎర్లీ కమ్యూనిజం అండ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా...
News

అందుకే ప్ర‌యోగం ఆల‌స్య‌మ‌వుతోంది: ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం చేపట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ముందుగా ప్రకటించినట్టుగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్య నిర్వహించడం లేదని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. బెంగళూరులో నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఇంకా, పలు పరీక్షలు పూర్తి...
News

చీకటిలో చిరు దివ్వెలు విద్యా భారతి పాఠశాలలు : విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి

డిగ్రీ, పీజీ చదివిన విద్యావంతులు కూడా విడిగా వ్యక్తిత్వ వికాస తరగతులకు హాజరవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. “అంటే ఇన్నాళ్ళూ వాళ్ళు అభ్యసించిన విద్య వారిలో వ్యక్తిత్వాన్ని వికసింపజెయ్యలేదా?”...
News

పట్టుదల వుంటే వైకల్యం అవరోధం కాదు – నంద్యాల సక్షం సేవా కేంద్రం ప్రారంభంలో వక్తల ఉద్బోధ.

6/1/2019 ఆదివారం సక్షం అధ్వర్యంలో నంద్యాల శ్రీనివాస నగర్లో గల స్వామి వివేకానంద సేవా సమితిలో సక్షం దివ్యాంగుల సేవా కేంద్రం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి  చెన్నై నుంచి అమ్మ భగవాన్ లేమాస్ ఆశ్రమం నుంచి వచ్చిన శ్రీ అమ్మ భగవాన్ ముఖ్య...
1 2,873 2,874 2,875 2,876 2,877 2,888
Page 2875 of 2888