పరివర్తనే పరమ మంత్రం
కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజు పేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అధ్వర్యంలో ఉగాది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ శ్రీ చక్రధారి పాల్గొని ప్రసంగించారు. ఉగాది...







