సరిహద్దుల్లో మళ్ళీ కాల్పులకు తెగబడ్డ పాక్.. ధీటుగా ఎదుర్కొన్న భారత్!
భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్కు చెందిన 7సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు....







