మోడీకి ఓటెయ్యమన్నాడని వృద్దుడిని చంపిన డిఎంకె అభిమాని
తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా వరదనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్దుడు గోవిందరాజ్ మోడీ వీరాభిమాని. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు....







