News

News

మోడీకి ఓటెయ్యమన్నాడని వృద్దుడిని చంపిన డిఎంకె అభిమాని

తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా వరదనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్దుడు గోవిందరాజ్ మోడీ వీరాభిమాని. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు....
News

పినరయ్ విజయన్ ప్రసంగం సమయంలో దేవాలయానికి కరెంటు నిలిపివేసిన సిపిఎం

కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మరో మారు తన హిందూ వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. ఒక సభలో కేరళ సి.ఎం పినరయ్ విజయన్ ప్రసంగిస్తుండగా సభా స్థలికి సమీపంలోని గుడిలో జరుగుతున్న భజనను ముఖ్య మంత్రి ప్రసంగానికి ఆటంకంగా భావించిన సిపిఎం కార్యకర్తలు...
News

మహిళలకు ప్రవేశం ఎందుకు ఉండకూడదు? : కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశింపరాదని మతపరంగా ఎక్కడైనా ప్రస్తావించారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మహిళలు మసీదులో ప్రవేశించి నమాజు చేసేలా అనుమతి కల్పించాలంటూ దాఖలైన పిల్‌ను అత్యున్నతం న్యాయంస్థానం విచారించింది. ప్రార్థనాలయాల్లోకి మహిళలు ప్రవేశించాలంటే ఒకరి అనుమతి తీసుకోవాలా..?...
NewsSeva

మండే ఎండల్లో అండగా సేవా భారతి.

సంఘమిత్ర సేవా సమితి నంద్యాల( సేవా భారతి  అనుబంధం ) ఆధ్వర్యంలో వేసవి కాలం మండే ఎండలో తిరిగే పల్లె ప్రజల, నగర ప్రజలను ఎండల నుండి కాస్త సేద తీర్చడం కోసం ఈ సంవత్సరం సేవా భారతి కార్యకర్తలు నంద్యాల నగరంలో 14.04.2019...
News

513 సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్

భారత్ పై పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్ ఏ విధంగా బుద్ది చెప్పినా పాక్ తీరులో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 26న ఉగ్రవాద సంస్థ జైషే- ఎ- మొహమ్మద్‌పై భారతీయ వాయుసేన ఎయిర్ స్ట్రయిక్ నిర్వహించిన...
News

సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

నెల్లూరు జిల్లా గూడూరులో సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదటగా నగర వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన...
News

వైభవంగా శ్రీ రామ శోభాయాత్ర

మర్యాదా పురుషోత్తముడు శ్రీ రాముడని గుంటూరుకు చెందిన శ్రీ శివ స్వామి అన్నారు. “రామో విగ్రహవాన్ ధర్మః అని పెద్దలన్నారు. అంటే రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపం. ఏ విధంగా అయితే ధర్మానికి అంతం లేదో, అదే విధంగా శ్రీ రాముని...
News

నెత్తుటి మరకకు వందేళ్లు

1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు.. బ్రిటిష్ పాలన దమననీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు.. ఇంతలో జనరల్ డయ్యర్ 90...
1 2,816 2,817 2,818 2,819 2,820 2,856
Page 2818 of 2856