News

News

మాజీ మంత్రి మాణిక్యాలరావు అస్తమయం

భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. మాణిక్యాలరావు వయస్సు 59 ఏళ్లు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు...
News

బలోచ్‌ గొరిల్లా ఫైటర్ల చేతిలో ఏడుగురు పాక్‌ జవానులు హతం

పాకిస్థాన్‌లోని ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో జవానులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ వెల్లడించింది. బలూచిస్థాన్‌ రెబెలియన్‌ ఫ్రంట్‌ ప్రతినిధి గ్వహ్రమ్‌ బలోచ్‌ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత రాత్రి సర్మాచారులు (బలోచ్‌...
News

ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు

మత నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్...
News

చైనా వద్దు – భారత్‌ ముద్దు అంటున్న అమెరికా ప్రజలు

భారత్‌-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు...
ArticlesNews

మన ఇల్లు సమరసతకు కేంద్రం కావాలి

“అన్ని కులాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించడమే సమరసత అంటే." మన ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి. మన ఇంట్లోని ముందు గదిలో కూర్చోపెట్టి మాట్లాడతామా? కొందరిని అయితే కుర్చీలో కూర్చో పెడతతాం, కొందరిని నేలపై కూర్చో పెడతాం, కొందరు...
News

ఆరోగ్య భారతి వారి కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

ఆరోగ్య భారతి అఖిల భారతీయ కార్యదర్శి డాక్టర్ మురళి కృష్ణ గారి చేతుల  మీదుగా కోవిడ్ కాల్ సెంటర్ ప్రారంభించ బడినది . జూమ్ మీటింగ్ ద్వారా షుమారు వంద మంది డాక్టర్లతో జరిగిన సమావేశంలో శ్రీ మురళి కృష్ణ కాల్...
News

అయోధ్య భూమి పూజ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి : ఎంపీ రఘురామ కృష్ణం రాజు

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ''కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే...
News

చైనా వ్యూహం అదేనా?

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లే పైకి కనిపిస్తున్నా.. వాస్తవానికి పరిస్థితులు మళ్లీ మొదటికొస్తున్నాయా? సరిహద్దుల నుంచి ఇప్పుడే బలగాలను వెనక్కి తీసుకోవడం డ్రాగన్‌కు ఇష్టం లేదా? భారత్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో తాత్సారం చేస్తోందా? ఈ...
1 2,815 2,816 2,817 2,818 2,819 3,051
Page 2817 of 3051