బెంగాల్లో భోజనానికని వెళ్లిన ఎలక్షన్ ఆఫీసర్ మాయం
పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో ఓ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఇన్ఛార్జ్ అయిన అర్నబ్ రాయ్ గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్ చౌదరీ పాలిటెక్నిక్ కాలేజీలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రాయ్ తిరిగి రాలేదు. ...







