News

News

బెంగాల్లో భోజనానికని వెళ్లిన ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ మాయం

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ఇన్‌ఛార్జ్‌ అయిన అర్నబ్‌ రాయ్‌ గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్‌ చౌదరీ పాలిటెక్నిక్‌ కాలేజీలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రాయ్‌ తిరిగి రాలేదు. ...
News

జనసంక్షేమ సమితి చలివేంద్రం ప్రారంభం

విజయవాడ అయోధ్యనగర్, రామలింగేశ్వర పేటలోని హైందవి వద్ద ఈ రోజు చలివేంద్రం ప్రారంభించారు. ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించబడింది. ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ వ్యవస్థా ప్రముఖ్ శ్రీ పవన్ కుమార్ భారతమాత...
News

ఉగ్రవాదిని కాను.. కాంగ్రెస్ దారుణాలకు ప్రత్యక్ష సాక్షిని – సాధ్వి ప్రజ్ఞా సింగ్

ఉగ్రవాద కేసులో నిందితురాలినని తాను ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేయనున్న ఆమె పోటీ చేయకుండా...
News

భారత ప్రభుత్వ సార్వభౌమత్వం పైన దాడి. అబ్దుల్లా – ముఫ్తీ ల పై తగిన చర్య తీసుకోవాలి – విశ్వ హిందూ పరిషత్.

ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు, నేషనల్ కాంగ్రెస్ మరియు పీ డీ పీ కి చెందిన ప్రముఖ నేతల పై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ, వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేతలు తరచూ...
News

సికింద్రాబాద్ రైల్ నిల‌యంలో అగ్నిప్ర‌మాదం…భారీగా ఆస్తిన‌ష్టం

సికింద్రాబాద్‌లోని రైల్ నిల‌యం భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఏడో అంత‌స్తులో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భవనంలోని  డ్రాయింగ్‌ సెక్షన్‌లో మంటలు చెలరేగడంతో ముఖ్యమైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో...
News

హైదరాబాద్: ముగ్గురు రోహింగ్యా శరణార్థుల అరెస్ట్

ముగ్గురు రోహింగ్యా శరణార్థులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములైన ఇబ్రహీం, నూర్ ఉల్ అమీన్ మరియు షేక్ అజార్ అక్రమంగా  భారతీయ ఓటర్, ఆధార్ మరియు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు పోలీసులు...
News

క్రైస్తవమత ప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు

హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30) షేక్ పేటలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు...
GalleryNews

సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాష్ట్రమంతటా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా...
1 2,814 2,815 2,816 2,817 2,818 2,856
Page 2816 of 2856