News

NewsProgramms

శ్రీశైలంలో కదం తొక్కిన కాషాయ దళం

శ్రీశైలం దేవస్థానం నిర్మించిన లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో షాపుల కేటాయింపు కోసం దేవస్థానం వారు నిర్వహించ తలపెట్టిన వేలంలో పాల్గొనడానికి కొందరు ముస్లిం మతస్థులు దరఖాస్తు చేసుకోవడం, దానిపై హిందూ సంస్థలు అభ్యంతరం వెలిబుచ్చటం, స్థానిక భాజపా నాయకుడు బుడ్డా...
ArticlesNews

హిందూ ద్వేషులారా! ఒక్క క్షణం ఆలోచించండి.

దేవుణ్ణి మొక్కడం విశ్వాసం. నువ్వు చెయ్యాల్సింది చేసి దేవుడి మీద భారం వెయ్యి. మిగిలినది దేవుడే చూసుకుంటాడు. అని పెద్దలు చెప్తారు. మేము దాన్ని నమ్ముతాం. మానవ ప్రయత్నమెంత వున్నా, దానికి దైవ సంకల్పం, కృప కూడా తోడు కావాలన్నది మా...
NewsProgramms

విజయవాడలో సేవాభారతి శిక్షకుల వర్గ

ఆగస్టు 18 ఆదివారం విజయవాడ సత్యనారాయణ పురం లోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో సేవాభారతి గుంటూరు విజయవాడ జిల్లాలోని టీచర్లకు ప్రశిక్షణ వర్గ నిర్వహించారు ఈ రెండు జిల్లాల నుండి 80 మంది టీచర్లు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు...
News

శ్రీశైలంలో అనూహ్య పరిణామాలు

శ్రీశైలం వివాదాస్పద ఈవో శ్రీరామచంద్రమూర్తి బదిలీతో సహా ఈ రోజు శ్రీశైలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీశైలం దేవస్థానం నిర్మించిన లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో షాపుల కేటాయింపు కోసం దేవస్థానం వారు నిర్వహించ తలపెట్టిన వేలంలో పాల్గొనడానికి కొందరు...
NewsProgramms

విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో సామూహిక లక్ష్మీ పూజ

శ్రావణ శుక్రవారం సందర్భంగా 16/8/2019 నాడు చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన కృష్ణా జిల్లా, మొవ్వ గ్రామంలోని హరిజనవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీ పూజ జరిగింది. విశ్వ హిందూ పరిషత్ మొవ్వ మండలం ఉపాధ్యక్షురాలు శ్రీమతి మండవ బాలా...
NewsProgramms

నెల్లూరు భారత్ దర్శన్ కార్యక్రమంలో మంత్ర ముగ్ధులైన శ్రోతలు

నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో గల ది క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు నందు జరిగిన భారత్ దర్శన్ కార్యక్రమంలో  సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి డా.సుకుమార్ గారు, ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత కళాశాల విద్యార్ధి ప్రముఖ్ శ్రీ జనార్ధన్...
NewsProgramms

దేశ ధర్మాల రక్షణకై కంకణబద్ధులమౌదాం – ఆరెస్సెస్ ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు

శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భముగా ఒంగోలు లోని ఫ్యాన్సీగూడ్స్ మర్చంట్ అసోసియేషన్ హాల్  లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న RSS ప్రాంత సంఘ్ చాలక్ మాననీయ శ్రీ శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ,సమాజములో దేశ,ధర్మాల...
NewsProgramms

జయభారత్ హాస్పిటల్ లో ప్రారంభమైన “సంజీవని”

నెల్లూరులోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అతి తక్కువ ఖర్చులో లాభాపేక్ష లేకుండా అందించాలన్న ఆశయంతో జయభారత్ హాస్పిటల్ పనిచేస్తున్నది. ఇందులో భాగంగా అత్యాధునిక పరికరాలతో, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉదేశ్యంతో కొత్తగా"సంజీవని వైద్య సేవా పథకం" సక్షమ్...
1 2,809 2,810 2,811 2,812 2,813 2,888
Page 2811 of 2888