అందరం కలసి కాశ్మీర్ను పునర్నిర్మించుకుందాం – ప్రధాని మోడీ
కశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ అమెరికాలోని కశ్మీరీ పండిట్లు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీని వారు హ్యూస్టన్లో శనివారం కలిశారు. 'నవకశ్మీర్' నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా...







