News

News

దేవాలయ వ్యవహారాలలో అన్య మతస్థుల జోక్యం కూడదు – హై కోర్టు.

ఈ మధ్య శ్రీశైలంలో క్రొత్తగా నిర్మించిన ‘లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్’లోని షాపుల కేటాయింపు కోసం దేవస్థానం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో కొందరు ముస్లిములు కూడా వేలంలో పాల్గొనడం కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిపై వివాదం రేగడం, రాష్ట్ర వ్యాప్తంగా...
ArticlesNews

‘హిందూ రాష్ట్ర’ సాధించాలంటున్నామంటే దానర్ధం ఇక్కడ ముస్లిములకు స్థానం లేదని కాదు – ఆర్. ఎస్. ఎస్. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్

విశేషాలు హిందూత్వ అనేది భారతీయ సాంస్కృతిక విలువల యొక్క సారాంశం మరియు విభిన్న విశ్వాసాలలో ఉన్న ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడమే దాని లక్ష్యం. భారతియ భావనకు హిందూత్వ పర్యాయపదం. తమ ఆరాధనా విధానం వేరుగా ఉండవచ్చు కానీ మేం '...
News

బలవంతపు మత మార్పిళ్ళపై కేరళలో వెల్లువెత్తుతున్న ఆందోళనలు.

తన 18 ఏళ్ల సహాధ్యాయికి మత్తు ఇచ్చిఆమెపై లైంగికదాడికి పాల్పడిన మొహమ్మద్ జాసిం అనే 19 ఏళ్ల యువకుడిని కోజికోడ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన ఆ యువతి తండ్రి, నిందితుడు జస్సిం తన కుమార్తెను ఇస్లాం మతంలోకి...
NewsProgramms

నా కులము, గోత్రము నీవు కదమ్మా హైందవీ!!

సామాజిక సమరసతా వేదిక మచిలీపట్నంలో సమరసతా సాహితీ సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి వేదిక స్థానిక అధ్యక్షుడు శ్రీ అంకాని శేషు బాబు అధ్యక్షత వహించారు. సాహితీ ప్రియులు, స్థానిక పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా...
ArticlesNews

ఉగ్ర రక్కసి అంతానికిదే తగిన తరుణం

భారతదేశంలోని వివిధ ప్రాంతాల లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లు ప్రకటించిన నేపథ్యంలో..... ఉగ్రవాదాన్ని, దాని నాయకులని అణచడానికి ఇదే సరైన సమయం. భారత్, పాకిస్థాన్ నేతలు ఇద్దరూ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ఈ సందర్భంలో, ఉగ్రవాదులు భారతదేశంపైన దాడులు చేస్తామని...
ArticlesNews

‘దృష్టి’ నివేదికను విడుదల చేసిన ఆర్. ఎస్. ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్

“ నేటి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ బాగోగులు తాము చూసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. మహిళా అభివృద్ధి గురించి తమకు ఎక్కువ తెలుసని పురుషులు అనుకోవాల్సిన అవసరం లేదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ డాక్టర్ మోహన్...
ArticlesNews

ఆర్టికల్ 370 రద్దు ప్రారంభ, ముగింపు అంకాల సాక్షి శ్రీ ఘంటా సీతా రామయ్యతో ఇంటర్వ్యూ

ఆగస్టు 5, 2019 స్వతంత్ర భారత చరిత్రలో మరపురాని రోజు. ఏడు దశాబ్దాలకు పైగా నలుగుతున్న ఒక జాతీయ సమస్యకు పార్లమెంట్ ఒక పరిష్కారం చూపిన రోజు. రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే నిర్ణయం హోంమంత్రి...
NewsProgramms

అభ్యుదయ సాహిత్యానికి ఆ ఇరువురు రెండు కళ్ళు.

గుర్రం జాషువా, బోయి భీమన్నలు అభ్యుదయ సాహిత్యానికి రెండు కళ్ళని కృష్ణాజిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అన్నారు. మచిలీపట్నంలోని బుట్టాయి పేట వివేకానంద మందిరంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జాషువా, భీమన్నల జయంతి వేడుకలు జరిగాయి. ఈ...
1 2,794 2,795 2,796 2,797 2,798 2,888
Page 2796 of 2888