News

News

ఆర్ధిక మంత్రి నిర్ణయం భేష్ – అమెరికా వాణిజ్య వర్గాలు

కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. భారత్‌ కేంద్రంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది ఒక మంచి అవకాశం అని వారు అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని గాడిలో పెడుతున్నట్లు భావిస్తున్నామని...
NewsSeva

మూగజీవుల పట్ల మమతను చాటిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త

గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా నంద్యాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనమే కాదు జంతు జీవనం కూడా స్తంభించింది. కడుపుతో ఉన్న ఒక వానరం ఒక బిడ్డకు జన్మనిచ్చి, సరియైన ఆహారం లేక అపస్మారక స్థితిలో పడిఉంటే ధర్మ...
ArticlesNewsSeva

ఆధ్యాత్మిక ఉద్యమకారుడు ‘శ్రీ నారాయణగురు’

సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు, అతడే అందర్నీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని సమాజానికి...
News

త్వరలో వెలువడనున్న ‘అయోధ్య’ తీర్పు.

అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ అక్టోబర్‌ 18లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణను గడువులోపు పూర్తి చేసేందుకు మరో గంట ఎక్కువ పని చేస్తామని రాజ్యాంగ...
News

భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్‌ భదౌరియా నియామకం

భారత వాయుసేనాధిపతిగా ఆర్కేఎస్‌ భదౌరియా నియమితులయ్యారు. కొత్త వాయు సేనాధిపతిగా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్‌ ధనోవా పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వైస్‌ చీఫ్‌గా...
News

అమెరికా సైన్యం నోటి వెంట మన “జన గణ మన”

మన జాతీయ గీతం.. జన గణ మన.. వినగానే ప్రతి భారతీయుడు లేచి నిల్చొని సెల్యూట్ చేస్తారు. జాతీయ జెండాకు వందనం చేసి ఎలుగెత్తి సగర్వంగా ఆలపిస్తారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ఆలపిస్తే ..ఫరవాలేదు .. కానీ అమెరికా...
News

కాశ్మీర్లో నక్కిఉన్న 273 మంది ఉగ్రవాదులు .

రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఒక్క కశ్మీర్‌లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భద్రత నడుమ ఉన్న కశ్మీర్‌ లోయలో హింస సృష్టించేందుకు వీరంతా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించారు. వేర్వేరు ఉగ్ర సంస్థలకు చెందిన...
NewsSeva

వ్యక్తికి ప్రాణం పోసిన ABVP కార్యకర్త

బుధవారం18/9/2019 నాడు  కర్నూలు ప్రభుత్వ హస్పిటల్లో ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరంతో అడ్మిట్ అయ్యాడు. రక్త పరీక్ష చేసిన డాక్టర్లు “ఆయనకు రక్త కణాలు 8000 కి పడిపోయాయి. వెంటనే ఎక్కించక పోతే బ్రతకడం కష్టం” అని చెప్పేశారు. వారిది నిరుపేద...
1 2,797 2,798 2,799 2,800 2,801 2,888
Page 2799 of 2888