News

News

నూతన సాగు చట్టాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం – అమెరికా

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కొందరు విదేశీ సెలబ్రిటీలు (?) వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా భారత ప్రభుత్వానికి ‌అండగా నిలిచింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు...
News

భారత్ అమ్ములపొదిలో మరో ఆరువేల అత్యాధునిక తుపాకులు

భారత్ బలగాలకు మరింత మందుగుండు సామగ్రిని అందించడంలో భాగంగా ఇజ్రాయెల్ నుండి 6 వేల నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని భారత్ అందుకున్నది. ప్రస్తుతం అధికారులు వాటికి జబల్పూర్ లో నాణ్యతా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ కింద...
News

ఢిల్లీ పేలుడు కేసు NIA కి

దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన...
News

ఇది పురోగామి బడ్జెట్ – స్వదేశీ జాగరణ్ మంచ్

ఈ శతాబ్దపు అత్యంత దారుణమైన మహమ్మారి వల్ల ఎంతో బలహీనపడిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఉపయోగపడే బడ్జెట్ ను రూపొందించినందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ఆర్ధిక మంత్రిని అభినందిస్తున్నది. వచ్చే ఏడాదికి 6.8 శాతం ద్రవ్య లోటు ఏర్పడే...
ArticlesNews

మతం మారినా మూలాలు మరువని ఇండొనేషియన్లు

పూర్వం హిందూ వైభవంతో వెలుగొందిన జావాద్వీపమే నేటి ఇండోనేషియా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న దేశమది. 14 వ శతాబ్దం వరకూ హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా, అరబ్బులు సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం అక్కడకు వచ్చి అక్కడి హిందువుల...
News

మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

మనం ప్రకృతి హిత జీవనాన్ని అనుసరిస్తే ప్రకృతి మనల్ని సంరక్షించి పోషిస్తుందని ప్రధాని మోడీ ఆదివారం (31/1/2021) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రకృతిని నాశనం చేయకుండా సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే ప్రకృతి ప్రజలను తల్లిలా కాపాడుతుందని, చక్కటి...
ArticlesNews

మనిషి మాయమైపోలేదని ఋజువు చేసిన మహిళా ఎస్సై

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ" అని ఎవరో పాడేస్తుంటే విని అయ్యో లోకంలో మనం తప్ప మానవత్వం ఉన్న మనిషి ఇంకొకడు లేడని తెగ బాధపడిపోతూ ఉండేవాళ్ళం ఇన్నాళ్ళూ. ఎందుకంటే లోకంలో/లోకానికి మంచి చేసిన వాళ్ల గురించి మన మీడియాలో గానీ, సినిమాల్లో గానీ,...
News

అభివృద్ధికి ఆరు స్తంభాలు – 2021-22 కేంద్ర బడ్జెట్‌ లో కీలకాంశాలు

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని...
1 2,728 2,729 2,730 2,731 2,732 3,048
Page 2730 of 3048