టీటీడీలో అన్యమత ఉద్యోగులపై విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు LRPF ఫిర్యాదు
ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రెస్తవ ఉద్యోగుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కొందరు క్రైస్తవ ఉద్యోగులు హిందువులుగా చెప్పుకుని టీటీడీలో పనిచేస్తున్నారు. మరికొందరు హిందూ ఉద్యోగులు దేవస్థానంలో చేరాక క్రైస్తవమతం స్వీకరిస్తున్నారు. ఈ రెండు వ్యవహారాల వెనుక చర్చి కుట్ర...







