ఇస్లామిక్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతివ్వాలి
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్ లేవనెత్తింది. కశ్మీర్ లేకుండా దేశం లేదని స్పష్టం చేసింది. వాషింగ్టన్ వేదికగా మానవహక్కుల మీద జరుగుతున్న యూఎస్ కాంగ్రెషనల్ సమావేశాల్లో భారత్ తరఫున ప్రముఖ కాలమిస్ట్ సునందా వశిష్ఠ్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి...







