News

News

శబరిమలకు ప్రత్యేక చట్టం రూపొందించండి – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు ఈ కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలకు, శబరిమల ఆలయానికి ఒకే చట్టం తీసుకురావడం,...
NewsPublications

హిందూనగారా నవంబర్ 2019 సంచిక

CLICK HERE TO READ NOVEMBER 2019 HINDU NAGARA EDITION ఈ సంచికలో... నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ నిధులు - ఎన్ ఐ ఏ వెల్లడి విజయవాడలో ఘనంగా దక్షిణ భారత గో...
News

దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ – అమిత్ షా, బెంగాల్‌లో కాదు – మమత

సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం...
NewsProgramms

నాగపూర్ లో ఆరెస్సెస్ తృతీయ వర్ష (విశేష) సంఘ శిక్షా వర్గ

జాతీయ ఐక్యత, సమైక్యత భావనను స్వయంగా అనుభూతి చెందడానికి తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ఒక అవకాశమని  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య అన్నారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లోని స్మృతి మందిర్ ప్రాంగణంలోని మహర్షి వ్యాస్...
News

అమెరికాలో అమ్మకానికి ఆవు పిడకలు

అమెరికా సూపర్‌ మార్కెట్లలో ఆవు పిడకలను అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్‌ ధర కేవలం రూ.215 మాత్రమే. ఇందులో పది ఆవు పిడకలు ఉంటాయి. దీనిని కొందరు ఔత్సహికులు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ పిడకల ప్యాకెట్‌ లేబుల్‌పై ఇవి...
News

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అల్లర్లు తగ్గాయి – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పోలీసులపైకి రాళ్లు విసిరే ఘటనలు, అల్లర్లు తగ్గాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. 'పోలీసులపైకి రాళ్లు విసరడం, భద్రతా ఉల్లంఘనలకు...
News

గోవులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

గోవులను కబేళాలకు తరలిస్తున్న రెండు వాహనాలను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.  విజయనగరం జిల్లా నరసన్నపేట సమీపంలోని చింతూరు వద్ద సీఐ యువ కుమార్, ఎస్సై సురేష్ కుమార్, మరియు సిబ్బంది  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా...
News

తిరుమలపై మంత్రి నాని దురుసు వ్యాఖ్యలు – చర్యలకు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తిరుమల దర్శనంతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆలయాన్ని ఎవడమ్మమొగుడు నిర్మించాడని ఆయన...
1 2,727 2,728 2,729 2,730 2,731 2,846
Page 2729 of 2846