News

News

శబరిమల కేసు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి

చారిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయ...
News

రఫేల్‌పై రాహుల్ ఆరోపణలలో పస లేదు – సుప్రీం

రఫేల్‌ అంశంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ...
News

హిందూ దేవాలయాల పరిరక్షణకై ఉద్యమిస్తాం

శ్రీకాకుళం నగరంలోని హయాతి నగరం లక్ష్మీ టాకీస్ వద్దగల శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించాలని , లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శ్రీ పైలా...
NewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా కోజాగిరి ఉత్సవాలు

కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకీ జై నినాదాలతో స్వయంసేవకులందరూ అలసే దాకా ఆటలాడి, పాటలు పాడి ఆనక ఆ వెన్నెలలో పాలు...
News

మరో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం...
News

అసదుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు

అయోధ్య వివాదానికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం “నేను ఈ తీర్పుతో సంతృప్తిగా లేను....
News

ఇకనుంచి వెంకన్న సేవలో 75 శాతం మంది వారే – టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉద్యోగాల్లో అధిక శాతం చిత్తూరు వాసులకే ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉండే అన్ని ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75...
News

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించిన దస్త్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు...
1 2,730 2,731 2,732 2,733 2,734 2,846
Page 2732 of 2846