News

GalleryNews

రామాలయ నిర్మాణానికి నిధులిచ్చిన వదాన్యులు

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా బాల బాలికలు, రోజువారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు అందరూ తమ వంతుగా యథాశక్తి...
News

పూజ్య చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరించిన ధర్మజాగరణ సమితి

కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సుమారు ఒక నెల క్రితం ధ్వంసం చేశారు. ఈ ఘటనతో స్థానిక హిందువులు తీవ్రంగా కలత చెందారు. ఈ దుశ్చర్యతో ఎంతో ఆవేదన చెందిన...
News

ఇక చాలు వెనక్కు వెళ్ళండి – వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులకు స్థానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఆందోళనకారులు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సింఘూ సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి...
News

భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తి – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద...
News

పార్లమెంట్ క్యాంటీన్‌లో రాయితీలకు స్వస్తి – ఇక ధరలు జాస్తి

దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు..లోక్‌సభ సెక్రటేరియట్‌ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త...
News

Swamiji assassinated in Chittoor district

Sri Sri Sri Achuthanandagiri Swamy, the dean of Sri Siddhagiri Kshetra Sri Ramatirtha Seva Ashram on the Peeleru National Highway in Chittoor district was killed. Eyewitness account of some unidentified...
News

రైతు ఆందోళనల నుంచి తప్పుకొంటున్నాం – కొన్ని రైతు సంఘాలు

దేశ రాజధానిలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో రైతు ఉద్యమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా చేపడుతున్న ఆందోళనల నుంచి తప్పుకొంటున్నట్టు రాష్ట్రీయ...
News

చిత్తూరు జిల్లాలో స్వామీజీ హత్య

చిత్తూరు జిల్లా పీలేరు నేషనల్ హైవే నందు గల శ్రీ సిధ్ధగిరి క్షేత్ర భగవాన్ శ్రీ రామతీర్ధ సేవా ఆశ్రమం నందు ఆశ్రమ పిఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ అచ్యుతానందగిరి స్వామి వారు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు కొందరు...
1 2,730 2,731 2,732 2,733 2,734 3,048
Page 2732 of 3048