కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి 25 సంవత్సరములకు పైగా నిరాశ్రిత బాలురకు ఆశ్రయం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ మహామ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎలాంటి ఆశ్రయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడానికి,...







