News

ArticlesNews

దేశ హితమే పాత్రికేయుడికి పరమావధి కావాలి

నారదుడ్ని కలహభోజుడిగా పురాణాలలో పలుచోట్ల అభివర్ణించారు. నారదుడు ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఒక చోటు నుంచి మరొక చోటికి సమాచారాన్ని చేరవేస్తూ ఉండేవాడు. దానివలన ఒకరి మధ్య ఒకరికి అపార్ధాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు ఏర్పడ్డ కారణంగా ఒకరితో ఒకరు అనేక సందర్భాలలో కలహించుకున్నారని,...
ArticlesNews

అగ్నికణం వీర సావర్కర్‌

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ...
News

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య

కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు....
News

అమెరికా, చైనాల మాటల యుద్ధం

అమెరికా నిఘా విభాగం (US Intelligence) చీకటి చరిత్ర యావత్‌ ప్రపంచానికి ఎంతోకాలంగా తెలుసు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన సామూహిక విధ్వంసంపై వచ్చిన ఆరోపణలను ఝావో లిజియన్‌ ఈ సందర్భంగా...
ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆ దృశ్యాలు పీడకలలా వెంటాడుతున్నాయ్ – ముస్లిముల మూక దాడిపై మహా దళితులు

బీహార్లోని పుర్నియా జిల్లా మఝువా గ్రామంలోని మహా దళితులపై మే 19న జరిగిన దాడి వారి పాలిట పీడకలలా మారింది. "ఆ దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరుద్దామన్నా మరపు రాకున్నాయి." అంటూ పదే పదే ఆ దృశ్యాలను...
News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు...
News

రాజస్థాన్ : 22 ఏళ్ల గర్భిణిపై ఆంబులెన్స్ లో అత్యాచారం

22 ఏళ్ల గర్భిణీ పై గర్భిణిపై అంబులెన్స్ లో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. అంబులెన్స్ లో వెళుతున్న బాధితురాలు తాను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, తనకు ఏదైనా ఆహారం ఇప్పించమని అంబులెన్స్ డ్రైవర్ ని కోరింది....
1 2,679 2,680 2,681 2,682 2,683 3,045
Page 2681 of 3045