News

News

చైనాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం

బీజింగ్‌: చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా నుంచి బయటపడుతూ అన్ని రంగాలు తెరుచుకుంటున్న తరుణంలో కరెంట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్ప‌డింది. వాణిజ్య పరమైన విద్యుత్‌ వినియోగం పెరగడంతో చివరకు...
News

13 వేల కోట్లతో మిలట్రీ హార్డ్‌ వేర్‌ సేకరణ

న్యూఢిల్లీ: భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ. 13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ సేకరణ ప్రతిపాదనలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్‌హెచ్‌ మార్క్‌-3 హెలికాప్టర్లతో పాటు మిలిటరీ ప్లాట్‌ఫామ్స్‌,...
News

ఆ పాపం పాకిస్తాన్‌దే!

పాక్‌ వల్లే ఆఫ్ఘన్‌ శాంతి పోరాటం విఫలం అమెరికా వైఫల్యానికి ఆదేశమే ప్రధాన కారణం దుమ్మెత్తిపోసిన సెనెటర్లు వాషింగ్టన్ డిసి: అఫ్గానిస్థాన్‌లో అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన యుద్ధాన్ని వ్యూహాత్మక వైఫల్యంగా అభివర్ణించారు అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌...
News

తిరుమల వెంకటేశ్వరునికి ఆగమోక్తంగా పూజలు జరగడం లేదు

సుప్రీంకోర్టులో కేసు టీటీడీని వివరణ కోరిన చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి కైంకర్యాలు, పూజల విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడని, అందరినీ శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ’ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా...
ArticlesNews

ఈ రెండేళ్లలో కాశ్మీర్ లో ఏం జరిగింది?

2019 ఆగష్టు 5 న రాజ్యసభలో జమ్మూ కశ్మీరు‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం శాఖామంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో...
News

ప్రపంచమంతా ఇస్లాం చేయండి… ఓ ఐఏఎస్‌ అధికారి పిలుపు!

పోలీసులకు ఫిర్యాదు, వారంలోగా నివేదిక కోరిన సీఎం యోగి లక్నో: ఉత్తర ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మహ్మద్‌ ఇఫ్తిఖరుద్దీన్‌ రూటు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఓ ముస్లింల బృందాన్ని కలుసుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తి చేయమని ఉద్బోధిస్తున్నారు....
News

‘BLEEDING INDIA’, ‘రక్తసిక్త భారతం’ పుస్తకాల ఆవిష్కరణ

భాగ్యనగరం: భాగ్యనగరంలో నిన్న మంగళవారం ‘BLEEDING INDIA'తో పుస్తకంతో పాటు దాని తెలుగు అనువాదం ‘రక్త సిక్త భారతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ శ్రీ విద్యాసాగర్‌ రావు, భారతీయ మజ్దూర్‌ అఖిల భారత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ...
News

‘విదేశీ’ నియంత్రణ ఉంటే అవి స్వదేశీ కంపెనీలు కావు!

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న దృష్ట్యా దేశంలో విదేశీ నియంత్రణ కంపెనీలు అన్నింటిని ‘విదేశీ’ కంపెనీలుగానే పరిగణించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) స్పష్టం చేసింది. భారతీయ...
1 2,557 2,558 2,559 2,560 2,561 3,040
Page 2559 of 3040