News

News

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌ గిరులు

తిరుమల: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని మూడు నుండి ఏడో సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ...
News

సరస్వతీ శిశుమందిర్‌ స్కూళ్ళపై అనుచిత వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నోటీసు భోపాల్‌: ఆరెస్సెస్‌కు చెందిన సరస్వతీ శిశు మందిర్‌ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆయనకు...
ArticlesNews

కవికోకిల గుఱ్ఱం జాషువా

పరాయి పాలనలో మ్రగ్గుతూ ఉండిన భారతావనిలో అన్ని రంగాల్లోనూ కారుచీకట్లు కమ్ముకున్న కాలమది. సవర్ణ హిందూవులచేత వెలివేయబడిన నిమ్నజాతుల వారికోసం విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని నెలకొల్పి మిషనరీలు ఆ అమాయకులను క్రైస్తవానికి ఆకర్షిస్తూ ఉండిన రోజులవి. గుంటూరులోని లూథరన్ మిషన్, వినుకొండలోని బాప్టిస్టుమిషన్...
News

ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…

కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య... దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా...
News

జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూ-కశ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది మృతిచెందగా, మరొకరిని జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే,...
News

జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసు

ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిని తాలిబన్‌లతో పోల్చడంపై పరువు నష్టం దావా ముంబై: ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి)ని తాలిబ‌న్ల‌తో గీత రచయిత జావేద్ అక్తర్ పోల్చ‌డంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అత‌నిపై థానే కోర్టులో ప‌రువు న‌ష్టం...
News

బెంగాల్‌లో ఆగ‌ని హింస!

తాజాగా భ‌వ‌నీపూర్‌లో ఘ‌ర్ష‌ణ‌ భవానీపూర్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో హింస ఆగ‌డం లేదు. ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో బీజేపీ నేత దిలీప్‌ఘోష్‌పై తాజాగా టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దిలీప్...
News

చిన్నారిని ఉరేసి చంపిన తాలిబన్లు!

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆటవిక పాలన మొద‌లైంది. ఆటవిక శిక్షలతో తాలిబన్లు నరరూప కాలకేయుల వలె ప్రవర్తిస్తున్నారు. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, చేతులు, కాళ్లు నరికివేతలు, క్షౌర శాలలపై నియంత్రణ లాంటి చట్టాల వరకూ వెళ్లింది. తాజాగా.....
1 2,559 2,560 2,561 2,562 2,563 3,040
Page 2561 of 3040