News

News

చెత్త రహిత సిటీలే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్టు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌...
News

ఉగ్రవాదులకు చైనా సాయం!

బీజింగ్‌: ఆఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్‌ డాలర్ల సాయాన్ని మానవత్వం పేరుతో ఉగ్రవాదులకు అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు అఫ్గాన్‌కు సరఫరా...
News

మహిళలపై తాలిబన్ల దౌర్జన్యం!

కాబూల్‌: విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6-12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌...
News

ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి

ఎంపీలకు వెల్ల‌డించిన‌ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల...
News

జిల్లాకో మెడికల్‌ కళాశాల

ప్రధాని మోదీ వెల్లడి న్యూఢిల్లీ: ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కనీసం ఒక పీజీ వైద్య విద్యాసంస్థనైనా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ దిశగానే కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. రాజస్థాన్‌లోని బన్‌స్వారా, శిరోహి,...
News

కిసాన్‌ పంచాయత్‌కు సుప్రీం చీవాట్లు!

న్యూఢిల్లీ: కిసాన్‌ పంచాయత్‌కు చీవాట్లు పెట్టింది సుప్రీం కోర్టు. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడిరది. కోర్టును ఆశ్రయించినప్పుడు నిరసన చేపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. నిరసన తెలిపే హక్కు రైతులకు కచ్చితంగా ఉంది.. కానీ రహదారులను నిర్బంధించడం...
News

చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు

భారత సైన్య అధ్యక్షుడు నరవాణే న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య ఒప్పందం కుదిరే వరకూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. అఫ్ఘానిస్థాన్లోని తాజా పరిణామాలపై భారత ఆర్మీ దృష్టి సారిస్తూనే ఉంటుందని, ఎప్పటికప్పుడు...
News

ఆఫ్ఘన్‌లో 150 మీడియా సంస్థలు మూత

కాబుల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు తాలిబన్లు కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన, జాతీయ స్థాయి నేతలకు అవమానకరమైన అంశాలను ప్రచురించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం కుదుర్చుకుని వార్తలను, ఫీచర్లను రాయాలని పాత్రికేయులను ఆదేశించారు. ఈ మేరకు...
1 2,555 2,556 2,557 2,558 2,559 3,040
Page 2557 of 3040