News

News

గోమాత తలలపై సుత్తులతో మోదుతూ…

పంజాబ్‌లోని అక్రమ కబేళాపై పోలీసుల దాడి 11 మంది అరెస్టు, నిందితుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు గురుదాస్‌పూర్‌: పంజాబ్‌ రాష్ట్రంలో గోవులను వధిస్తున్న అక్రమ కబేళాను పోలీసులు కనుగొన్నారు. గోవులను అతి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి...
News

హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి!

‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు అగర్‌ మాల్వా: ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ...
News

ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే…

జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్ప‌డింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న...
News

క్రైస్తవ మిషనరీల చర్యలకు అడ్డుకట్ట వేయాలని…

పల్లెలకు సిక్కు బృందాల పయనం పంజాబ్‌లో మత మార్పిళ్ళపై సర్వత్రా ఆందోళన చండీగఢ్‌: దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ) సంప్రదాయం ప్రచారం ద్వారా...
News

హిందువులకు పునరావాసంతోనే కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం

వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ మిలింద్‌ పరాండే న్యూఢిల్లీ: కాశ్మీర్‌ లోయలో హిందువుల పునరావాసం, స్వేచ్ఛా ఉద్యమం మాత్రమే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలదని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఐదు రోజుల్లో కశ్మీర్‌ లోయలో ఏడుగురు భారతీయుల దారుణ హత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన...
News

చైనాలో ముస్లింలపై అరాచకాలు!

వాట్సాప్‌, జీ మెయిల్‌ అకౌంట్‌ వినియోగంపై ఆంక్షలు బీజింగ్‌: కమ్యూనిస్ట్‌ దేశం చైనాలో ముస్లింలపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి ముస్లిం సాంప్రదాయ గ్రూపులకు చెందిన మహిళలు వాట్సాప్‌, జీమెయిల్‌ అకౌంట్‌ వంటివి వాడితే.. వారిపై సైబర్‌ క్రైమ్స్‌ చేస్తారన్న ముద్ర...
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం!

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవలే ఓ స్కూల్లో చొరబడి ప్రిన్సిపాల్‌, టీచర్‌ను హత్య చేసిన ద రెసిస్టాన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. వారితో పాటు మరో...
News

చిన్నారుల‌కూ క‌రోనా వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ: భారతదేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. రెండేళ్ల నంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు...
1 2,542 2,543 2,544 2,545 2,546 3,038
Page 2544 of 3038