News

News

కరోనా కొత్త వేరియంట్‌తో ఆందోళ‌న లేదు

స్ప‌ష్టం చేసిన హోంశాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం కీలక ప్రకటన చేసింది. భారత్​లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని, ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది....
News

ఫేస్‌బుక్ చెప్పేదొకటి చేసేదొకటంటూ కోర్టుకెక్కిన మెటా

పేరు మార్పుతో కొత్త స‌మ‌స్య‌లు చికాగో: పేరు మార్చుకొన్నా ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్‌ సంస్థ 'మెటా కంపెనీ' న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ...
News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ఘాతుకం!

పోలీసు అధికారిని కాల్చి చంపిన ముష్కరులు జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని బాటమలూలో కానిస్టేబుల్​పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. టెర్రరిస్టుల...
News

చైనా సరిహద్దుల్లో శ‌ర‌వేగంగా భారత్ నిర్మాణాలు

న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాన్ని వినియోగించాలని భారత్‌- టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారిగా నిర్ణయించింది. తద్వారా లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన...
News

నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు

ఎన్ ‌సి బి ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్ ‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం...
ArticlesNews

ఇవిగో మూడువేల ఏళ్ళనాటి మన పూర్వీకుల అవశేషాలు

మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలిపే ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్‌ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆనాటి సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు...
News

డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ప్రారంభం

షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్‌ కేసులపై శుక్రవారం ఏర్పాటైన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెంటనే పని ప్రారంభించింది. శనివారమే ఢిల్లీ నుంచి ముంబయి చేరుకుని, ఈ...
News

తెలిసే చేశాడు. అందుకే ఉరిశిక్ష – స్పష్టం చేసిన సింగపూర్ ప్రభుత్వం

హెరాయిన్‌ అక్రమ రవాణా నేరంపై ప్రవాస భారతీయుడు నాగేంద్రన్ కు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సమాజం చేస్తున్న డిమాండుపై సింగపూర్‌ ప్రభుత్వం ప్రతికూలంగా స్పందించింది. మాదకద్రవ్యాల రవాణా నేరం అని తెలిసీ చేశాడని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. మలేసియాలో...
1 2,514 2,515 2,516 2,517 2,518 3,038
Page 2516 of 3038