News

News

కేరళలో వరద బీభత్సం

రెడ్ అలర్ట్ ప్రకటన తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి, ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలపై పడటంతో సర్వీసులకు అంతరాయం...
News

కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం!

పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు...
News

శ్రీవారి పూజా పుష్పాలతో అగరబత్తీలు

తిరుప‌తి: తితిదే ఆల‌యాల్లో స్వామి, అమ్మవార్ల కైంక‌ర్యాల‌కు ఉప‌యోగించిన పుష్పాల‌తో స‌ప్తగిరుల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో చేపట్టిన అగ‌ర‌బ‌త్తీలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆల‌యాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు వినియోగించే పుష్పాలు వృథా కాకుండా బెంగుళూరుకు చెందిన ద‌ర్శన్ ఇంట‌ర్నేష‌న‌ల్...
News

నేటి నుండి శబరిమల అయ్యప్ప దర్శనం

తిరువ‌నంత‌పురం: కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. రెండు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. రోజుకు 30 వేల మందిని వర్చువల్‌ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న...
News

పెట్టుబడులే లక్ష్యంగా సీఎంలతో నిర్మల సీతారామన్ సమావేశం

న్యూఢిల్లీ: ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నట్టు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ఆర్థిక వ్వవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు పెట్టుబడులపై...
News

ఆఫ్ఘన్ సంక్షోభంపై భారత్ చర్చలు ప్రశంసనీయం

తాలిబన్ల ప్రకటన కాబూల్‌: భారత్‌తో సత్సంబంధాలే కోరుకుంటున్నామని తాలిబన్‌ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీ స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సామరస్య వాతావరణం కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తొలిసారిగా బీబీసీ ఉర్దూకు చెందిన మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన...
News

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి

సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మన్మథరావు గారి నేతృత్వంలో 13 నవంబర్ ఉ.10.30 కు సంజీవయ్య గారి జనన గ్రామం "పెదపాడు"లో వారి ఇంటి వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కర్నూల్ నగరంలో మూడు...
News

భారత్ ను అవమానించేలా ఉన్న కార్టూన్ కు అవార్డు : కేరళ లలిత కళా అకాడమీ తీరుపై సర్వత్రా ఆగ్రహం

భారత్ ను అవమానించేలా వేసిన ఒక కార్టూన్‌ కు అవార్డు ఇవ్వడంతో కేరళ లలిత కళా అకాడమీ మరో వివాదంలో చిక్కుకుంది. గ్లోబల్ పాండమిక్ సమ్మిట్‌లో యునైటెడ్ స్టేట్స్, చైనా మొదలైన ఇతర ప్రపంచ ప్రతినిధులతో పాటు భారత్ తరపున ఆవు...
1 2,504 2,505 2,506 2,507 2,508 3,038
Page 2506 of 3038