News

News

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య

కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు....
News

అమెరికా, చైనాల మాటల యుద్ధం

అమెరికా నిఘా విభాగం (US Intelligence) చీకటి చరిత్ర యావత్‌ ప్రపంచానికి ఎంతోకాలంగా తెలుసు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన సామూహిక విధ్వంసంపై వచ్చిన ఆరోపణలను ఝావో లిజియన్‌ ఈ సందర్భంగా...
ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆ దృశ్యాలు పీడకలలా వెంటాడుతున్నాయ్ – ముస్లిముల మూక దాడిపై మహా దళితులు

బీహార్లోని పుర్నియా జిల్లా మఝువా గ్రామంలోని మహా దళితులపై మే 19న జరిగిన దాడి వారి పాలిట పీడకలలా మారింది. "ఆ దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరుద్దామన్నా మరపు రాకున్నాయి." అంటూ పదే పదే ఆ దృశ్యాలను...
News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు...
News

రాజస్థాన్ : 22 ఏళ్ల గర్భిణిపై ఆంబులెన్స్ లో అత్యాచారం

22 ఏళ్ల గర్భిణీ పై గర్భిణిపై అంబులెన్స్ లో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. అంబులెన్స్ లో వెళుతున్న బాధితురాలు తాను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, తనకు ఏదైనా ఆహారం ఇప్పించమని అంబులెన్స్ డ్రైవర్ ని కోరింది....
News

మేం భారత చట్టాలను గౌరవిస్తాం – గూగుల్ CEO సుందర్ పిచాయ్

దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్‌ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు...
News

ఐరాస కార్యదర్శితో జయశంకర్ బేటీ

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గా ప్రాంతీయ సవాళ్ళు, ఉగ్రవాదం తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు ‌...
1 2,502 2,503 2,504 2,505 2,506 2,867
Page 2504 of 2867