News

News

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జాకీర్‌ నాయక్‌కు చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిన్తున్నట్టు కేంద్రం హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. జకీర్‌ నాయక్‌ ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా...
News

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

లాంగ్డింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్‌ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం...
News

కాశీ విశ్వనాథ ఆలయంలో 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం (నవంబర్ 15) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మాతా అన్నపూర్ణ దేవి యొక్క అరుదైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వారణాసి నుండి దొంగిలించబడిన 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం...
News

సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై రచ్చ రచ్చ!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంటిపై 'నిప్పులు' డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు....
ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ...
News

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) డైరెక్టర్ల...
News

ప్రముఖ చరిత్రకారుడు పురందరే కన్నుమూత

పూణే: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్‌ బాబాసాహెబ్‌ పురందరే కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండు రోజుల క్రితం...
News

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని

రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ...
1 2,502 2,503 2,504 2,505 2,506 3,038
Page 2504 of 3038