News

News

అధునాతన డ్రోన్ల కొనుగోలుకు భారత్ కసరత్తు

న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఆధునాతన డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన తుది దశకు చేరాయి. రూ.22 వేల కోట్ల విలువైన 30 మల్టీ మిషన్ డ్రోన్​ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది. డీఏసీ ఆమోదం తర్వాత.. ప్రధాని నేతృత్వంలోని...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌ హత్యపై ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌

కేరళ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు తిరువనంతపురం: పాలక్కాడ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త సంజిత్‌ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ మంగళవారం కేరళ గవర్నర్‌...
News

ప్రశ్నిస్తున్న వారికి ‘పూర్వాంచల్‌’ సమాధానం

ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ లక్నో: పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ కూడా...
News

శ్రీలంకలో ‘ఏవియేటర్‌ రావణ’

కొలంబో: భారత దేశానికి ఇదో శుభవార్త... హిందూ ఇతిహాసాల్లోని విషయాలపై పరిశోధనలు శ్రీలంకలో ప్రారంభమయ్యాయి. ఈ శోధన ఇప్పటికే మొదలైనప్పటికీ కరోనా వల్ల నిలిచిపోయింది. మళ్ళీ తాజాగా అడుగులు పడుతున్నాయి. రావణుడి వద్ద విమానాలున్నాయని ఇతిహాసాలలో చెప్పిన అంశాలపై సమగ్ర అధ్యయనానికి...
News

పసుపు మాఫీయాపై అసోం సర్కారు ఉక్కుపాదం!

నజ్రుల్‌ ఇసాల్మ్‌, అనువార్‌ హుస్సేన్‌ అరెస్టు వేల ఎకరాల అటవీ భూమి స్వాధీనం ఆక్రమదారులను తరిమికొట్టిన పోలీసులు వచ్చే నెల 15లోగా పూర్తిగా ఖాళీ చేయాలని హుకుం గౌహతి: అసోంలో వేలాది హెక్టార్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. వలస వచ్చిన...
News

రష్యా యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌పై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్‌: యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ను రష్యా తాజాగా పరీక్షించడంతో అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత ప్రమాదకరమైన రీతిలో, బాధ్యతారహితంగా రష్యా వ్యవహరించినట్టు అమెరికా పేర్కొన్నది. రష్యా నిర్వహించిన యాంటీ శాటిలైట్‌ క్షిపణి ప్రయోగం.. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో...
News

అమెజాన్‌ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ

విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతోంది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు కొత్తదారులను...
News

కాశీ వెళ్ళే తెలుగు యాత్రికులకు శుభవార్త

వారణాసిలో క‌రివెన నాలుగో శాఖ ప్రారంభం వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలోని కరివెన సత్రం తెలుగు తీర్థ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాశీలో నాలుగో శాఖ ఏర్పాటు చేసింది. కార్తీక మాసంలోని పవిత్ర ఏకాదశి...
1 2,500 2,501 2,502 2,503 2,504 3,038
Page 2502 of 3038