News

మంచి నీటి సరఫరానే జల జీవన్ మిషన్ లక్ష్యం

471views

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లద్దాఖ్‌ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత సాఫీగా మారిందో వివరించే వీడియోను మోడీ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్యాగ్‌ చేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి