News

ArticlesNews

కేరళలో 14 జికా వైరస్ కేసులు.. అసలు జికా వైరస్ అంటే ఏంటి?

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకొంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 14కి చేరడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో తొలి జికా వైరస్‌ కేసును 24 ఏళ్ల వయసున్న గర్భిణిలో నిన్న...
News

కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న భాజపా సీనియర్‌ నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థించారు. లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల...
News

3rd వేవ్ : మందులు, ఆక్సిజన్ నిల్వలపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష : అధికారులకు పలు ఆదేశాలు

దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత...
News

గుంటూరు జిల్లా జవాను వీరమరణం – రూ.50 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్ ‌రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం...
News

అమెరికా స్థావరంపై ఇరాక్ రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని, దాడి...
News

అంటార్కిటికా : భారత్‌ పేరుతో ఒక కొత్త జాతి మొక్క

అంటార్కిటికాలోని భారతీయ జీవశాస్త్రవేత్తలు అక్కడ ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. దానికి మన దేశం పేరు సహా అక్కడి మన పరిశోధన కేంద్రం 'భారతి' పేరు మీదుగా 'బ్రయమ్‌ భారతీయెన్సిస్' అని నామకరణం చేశారు. 'ఇండియన్‌ అంటార్కిటిక్‌ మిషన్‌'లో భాగంగా...
News

గంగానదిలో దొరకని కరోనా వైరస్

గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో వైరస్‌ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని తెలిపారు. గతంలో లఖ్‌నవూలోని గోమతి నదిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు...
News

2-డీజీ ఔషధ ఉత్పత్తికి మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీకి అనుమతి

కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ)...
1 2,469 2,470 2,471 2,472 2,473 2,867
Page 2471 of 2867