News

News

అంతరిక్షంలో అద్భుతం.. కంటితో చూసే అవకాశం

భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న పరస్పరం దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. జులై 12న.. ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమివ్వనుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని...
News

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం… భయాందోళనలో ప్రజలు

ఉత్తర, ఈశాన్య భారతంలో తరచూ వస్తున్న భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మణిపూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్‌లోని ఉక్రుల్‌లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ...
News

తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్‌, తిరుపతి అర్బన్‌ పరిధిలో 100 విద్యుత్‌ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్‌, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ,...
News

పేటీఎం నుంచి చైనీయులు అవుట్… ఆ స్థానంలో భారతీయుల నియామకం

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం బోర్డులో ఉన్న చైనీయులు అందరూ బయటకు వచ్చేశారు. అలీపే ప్రతినిధి జింగ్‌ షియాంగ్‌డాంగ్‌, యాంట్‌ ఫైనాన్షియల్‌కు చెందిన గూమింగ్‌ ఛెంగ్‌, అలీబాబా ప్రతినిధులు మైఖేల్‌ యెన్‌ జెన్‌ యా, టింగ్‌ హాంగ్‌ కెన్నీ హోలు సంస్థ...
News

ప్రయాణికుల భద్రత కోసం ఐపీ ఆధారిత సీసీ కెమెరాలు… రైల్వే శాఖ నిర్ణయం..

రైల్వే స్టేషన్‌లలో మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ లను రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం...
News

ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు

దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు  కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్...
News

మమతా బెనర్జీకి రూ. 5లక్షల జరిమానా విధించిన కోర్టు

పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి ఎన్నికను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్‌ విచారణ నుంచి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌశిక్‌ చందా తప్పుకొన్నారు. అయితే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తిని కించపరినందుకుగానూ దీదీకి...
News

నకిలీ ఎస్సీల భరతం పడతాం – హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు

విశాఖపట్నంలోని స్థానిక నర్శింగరావు పేటలోని ఏపీటీఎఫ్ భవనంలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ రేబాక రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కొనపల్లి...
1 2,471 2,472 2,473 2,474 2,475 2,867
Page 2473 of 2867