News

News

వందేమాతరం పాడనని చెప్పిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్

ప‌ట్నా: ‘వందేమాతరం’ ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సగర్వంగా చెప్పుకుంటాడు. కానీ కొందరు నాయకులు దీన్ని కూడా మతం కోణంలో చూస్తారు. వందేమాతరం చెప్పడం తమ మతానికి వ్యతిరేకమని చెప్పిన నాయకుల జాబితా పెరిగిపోతూ ఉంది. తాజాగా బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యే...
News

ఎన్నికల తర్వాతే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ‘హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌’లో ఆయన పాల్గొంటూ రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం...
News

ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ప్రధానం

న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలనకు జవాబుదారీతనం అత్యంత ప్రధానమైన అంశమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్‌లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల...
News

ఇండోనేషియాలో భారీ భూకంపం

సునామీ వస్తుందేమోనని భారత తీర ప్రాంతాల్లో భయాందోళన టొబేలో: ఇండోనేషియా మధ్య భూభాగం, ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.2గా నమోదైంది. తూర్పు ఇండోనేషియాలోని టొబేలో పట్టణ తీరానికి 259 కిలోమీటర్ల దూరంలో, భూమికి...
News

శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం తిరువ‌నంత‌పురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్ర‌భుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ...
News

వినియోగంలోకి రానున్న మంగళగిరిలోని చీకటి కోనేరు

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు....
News

ఒక్క రోజులో కోటి టీకాలు

కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం న్యూఢిల్లీ: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని కేంద్రం విస్తృతం చేసింది. తాజాగా ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ...
News

రష్యాతో కుదరనున్న కీలక ఒప్పందాలు

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యాలో కరోనా తీవ్రంగా ఉన్నా దిల్లీ రానుండటం విశేషం. ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి దిల్లీ చేరుకోనున్నారు. ఇరు దేశాల రక్షణ,...
1 2,470 2,471 2,472 2,473 2,474 3,036
Page 2472 of 3036