News

News

తీవ్రవాదులతో సంబంధాలున్న కశ్మీర్ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్ము కశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 మందిలో ఇద్దరు...
News

కేరళ ఆయుర్వేద వైద్య ఆద్యుడు కృష్ణన్ కుట్టి కన్నుమూత

కేరళ ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా పేరొందిన డా.పన్నియంపిల్లి కృష్ణన్‌కుట్టి వారియర్‌ (100) కన్నుమూశారు. ఆయన కొట్టక్కల్‌ ఆర్య వైద్యశాల(కేఏఎస్‌) మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఆయన చికిత్స అందించారు. ఆయన వద్ద చికిత్స తీసుకున్నవారిలో...
ArticlesNews

సర్వే భవంతు సుఖినః

ఒకాయన మా వీధిలో ఉండే షాపులో ఆశీర్వాద్ ఆటా దొరకలేదని సింగ్ నగర్ నుంచి పటమటకి వెళ్లి ఆటా తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడూ వాకింగ్ చెయ్యనాయన లాక్ డవున్ లో ఖాళీగా ఉన్నాం కదా అని వాకింగ్ పేరుతో ఎప్పుడూ రోడ్ మీదే...
News

ఇద్దరు హద్దంటున్న UP సర్కార్ : జనాభా నియంత్రణ బిల్లుకు రూపకల్పన

జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ జనాభాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 'ఇద్దరు పిల్లల' నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది....
News

వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు

కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి (23) అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో తండ్రి శ్రీనివాస్‌రెడ్డి జశ్వంత్‌రెడ్డి మృతదేహానికి...
News

టిబెట్ యువతకు సైనిక శిక్షణనిస్తున్న చైనా

పర్వత ప్రాంత యుద్ధంలో భారత సైన్యం దెబ్బను రుచి చూసిన చైనా.. మరో దుష్ట పన్నాగానికి తెరతీసింది. వాస్తవాధీన రేఖ వద్ద స్థానిక పరిస్థితులను తట్టుకునేలా టిబెట్ యువతను తమ సైన్యంలో చేర్చుకుంటూ.. భారత్‌పై వారిని ఉసిగొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ...
News

కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది....
News

జమ్మూ కశ్మీర్ లో వేగవంతమైన నియోజకవర్గ విభజన ప్రక్రియ

జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ ఈ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఇప్పటికే అక్కడ పర్యటించిన ప్యానల్‌ కమిటీ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి, ఓ నిర్దిష్ట నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో జమ్ముకశ్మీర్‌ను కేంద్రం రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్ము, లద్దాఖ్‌ ప్రాంతాల్ని కేంద్ర...
1 2,468 2,469 2,470 2,471 2,472 2,867
Page 2470 of 2867