News

News

సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్ను, విధాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంస్కరణలను కొనసాగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పరిశ్రమ...
News

చైనా నిఘా, బయోటిక్ సంస్థలపై అమెరికా నిషేధం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. జిన్​జియాంగ్ రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. చైనా మిలిటరీకి సాయం అందించే చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్​​,...
News

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!

ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు...
News

హెలికాఫ్టర్ ప్రమాదంపై ముగియనున్న విచారణ

న్యూఢిల్లీ: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్...
News

పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​!

తిరువ‌నంత‌పురం: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్​ను బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు థామస్​ కౌల్​గా గుర్తించారు. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్​ పిల్స్​, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు....
News

ముస్లింల‌కు రాజ్యాధికారం కావాలంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాలి

ఏఐఎంఐఎం అలీగఢ్​ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్​ నూర్​ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజ‌యం సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాలు చేస్తున్నాయి. ఆల్​ ఇండియా మజ్లిస్​​ ఈ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​(ఏఐఎం​ఐఎం​) అధినేత అసదుద్దీన్​ ఓవైసీ సైతం యూపీలో పాగా...
News

బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు!

మాన‌వ అక్ర‌మ ర‌వాణా గుట్టు ర‌ట్టు ఛేదించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఏటీఎస్‌ 9 మంది నిందితుల అరెస్టు ల‌క్నో: బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తొమ్మిది...
News

చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా జనరల్ నరవాణే

న్యూఢిల్లీ: భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం, ప్రస్తుతానికి పాత విధానమే అమలు చేస్తున్నారు. వెంటనే మరొకరిని సిడిఎస్ గా నియమించకుండా, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్లు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్...
1 2,457 2,458 2,459 2,460 2,461 3,036
Page 2459 of 3036