News

News

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫెల్ విమానాలు

ఫ్రాన్స్‌ నుంచి మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ వైమానిక కేంద్రం నుంచి సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లో దిగినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) వెల్లడించింది. మార్గమధ్యంలో యూఏఈ వైమానిక దళ...
News

వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా చైనాలో వరద బీభత్సం

చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు... డెంగ్‌ఫెంగ్‌ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత...
News

ఉగ్రవాదానికి ఆకర్షితులైన 14 మంది యువకులను తల్లిదండ్రులకు అప్పగించిన జమ్ము పోలీసులు

ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ...
News

బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..!

ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నా.. కేరళలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేరళలో పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో...
News

ఫండ్స్ విషయంలో జరిగిన గొడవ – రక్తాలు వచ్చేలా కొట్టుకున్న చర్చి సభ్యులు

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది....
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
News

తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక

అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి. భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో...
News

రాత్రి 9 తర్వాత బయటకు వచ్చే మహిళలంతా వేశ్యలే.. వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు లేదు… కేరళ ముస్లిం మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు… వైరల్ అయిన వీడియో… దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

కేరళకు చెందిన ఇస్లామిక్ మత గురువు మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోలో సోషల్ మీడియలో వైరల్ మారడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత రోడ్లపై...
1 2,457 2,458 2,459 2,460 2,461 2,867
Page 2459 of 2867