News

News

యూపీలో కన్వర్ (కావడి) యాత్ర రద్దు… సుప్రీం సూచనతో నిర్ణయం… వ్యతిరేకించిన వీహెచ్పీ

కరోనా కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పవిత్ర కన్వర్ యాత్రను రద్దు చేయగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలతో కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల...
News

పాకిస్థాన్‌లో అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌

పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె కిడ్నాప్‌ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్‌ రాయబారి నజీబుల్లా అలిఖిస్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు...
News

విశ్వహిందూ పరిషత్ నూత‌న జాతీయ‌ అధ్య‌క్షులుగా డా. శ్రీ ర‌వీంద్ర నారాయ‌ణ్ సింగ్ ఎన్నిక‌

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వి.హెచ్‌.పి) నూత‌న జాతీయ అధ్య‌క్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నిక‌య్యారు. హ‌ర్యానా రాష్ట్రంలోని ఫ‌రిదాబాద్‌లో రెండు రోజుల పాటు జ‌రుగుతున్న వి.హెచ్‌.పి జాతీయ స‌మావేశాల్లో ఆయ‌నను...
News

కోయంబత్తూర్: దేవాలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు

మంగళవారం నాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్, నగరంలోని ముథనంకుళం కట్ట వెంట ఉన్న ఏడు దేవాలయాలను 100 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా కూల్చివేసింది. ట్యాంక్ యొక్క ఉత్తర కట్ట వెంట ఆక్రమించిన భూమిలో ఆ దేవాలయాలు నిర్మింపబడ్డాయని కార్పొరేషన్ పేర్కొంది....
ArticlesNews

గ్రామంలో చిచ్చురేపుతున్న అక్రమ చర్చి వ్యవహారం.. ప్రజల వినూత్న పరిష్కారం

గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో...
News

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా

జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ...
News

పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..

పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...
News

అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం… తీవ్రవాదుల దాడని అనుమానం..

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్...
1 2,458 2,459 2,460 2,461 2,462 2,867
Page 2460 of 2867