News

News

పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..

ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక...
News

కాశీ అభివృద్ధి దేశానికే ఆదర్శం

మేయర్ల మీట్‌లో ప్రధాని వెల్లడి వారణాసి: 'న్యూ అర్బన్​ ఇండియా' నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్​ ఇండియా మేయర్స్​ కాన్ఫరెన్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత...
News

ముస్లిం, క్రైస్తవ, ఇతర వివాహ చట్టాల స‌వ‌ర‌ణ‌

త్వ‌ర‌లో కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకు రానుంది. ఇటీవల నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ప్రస్తుతం జరుగుతున్న...
News

లింగాపురంలో గీత జయంతి ఉత్సవం

బండి ఆత్మకూరు: గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, క‌ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, లింగాపురం గ్రామంలో గీతా జయంతి ఘ‌నంగా జరిగింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం...
News

జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 28 మంది మృతి!

ఒసాకా: జపాన్‌లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ నిప్పన్‌ హోసో క్యోకై మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్ల‌డించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారని, వారిలో...
News

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: కామన్​వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ పూర్ణిమ పాండే మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచారు. ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో...
News

మహిళలను కించపరుస్తూ కాంగ్రెస్ మాజీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసెంబ్లీలో చర్చ పొడిగించాలనే ఎమ్మెల్యేల ఒత్తిడితో సభను అదుపు చేయడం స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హేగ్డే కగేరీకి...
News

నవజాత శిశువులకు ఆసుపత్రిలోనే ఆధార్

న్యూఢిల్లీ: నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు ఉడాయ్‌ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బర్త్ విభాగంతో సంప్రదింపులు...
1 2,456 2,457 2,458 2,459 2,460 3,036
Page 2458 of 3036